ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 664 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 63049మందికి పరీక్షలు చేయగా 664మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు 11మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 835మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,56,320మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 7014 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.