• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » చిలకలూరి పేట బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. క్షేమంగా ఇంటికి

చిలకలూరి పేట బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. క్షేమంగా ఇంటికి

Last Updated: October 3, 2022 at 5:06 pm

పల్నాడు జిల్లా చిలకలూరి పేటకి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమయ్యింది. చిలకలూరి పేటలో బాలుడి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజీవ్ సాయి అనే 8 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. సాయి తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారి కాగా.. దసరా పండుగ కావడంతో బాలుడి కుటుంబం చిలకలూరి పేట వచ్చింది. చిలకలూరిపేట 13వ వార్డులో ఆలయంలో రాజీవ్ సాయి తల్లిదండ్రులు పూజలు చేస్తున్నారు.

ఈ క్రమంలో దేవాలయం వద్ద ఆడుకుంటున్న బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ సాయి ఎంతకూ కనిపించక పోవడంతో బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడిని వదలాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ తండ్రికి ఫోన్ చేశారు కిడ్నాపర్లు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే కొద్ది సేపటికి బాలుడు నెల్లూరు జిల్లా కావలి వద్ద సురక్షితంగా బయట పడ్డాడని తెలిసింది. బాలుడిని దుండగులు కారులో వదిలి పరారయ్యారు. స్థానికులు బాలున్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ బాలుడి చిలకలూరి పేటలో కిడ్నాప్ కు గురైన రాజీవ్ సాయిగా గుర్తించారు పోలీసులు. దీంతో రాజీవ్ ను కావలి నుంచి చిలకలూరి పేట తీసుకెళ్లారు.

రాజీవ్ సాయి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి క్షేమ సమాచారాన్ని విన్న పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజీవ్ సాయిని ఎవరు కిడ్నాప్ చేశారన్నది తెలియాల్సి ఉంది. బాలుడి కుటుంబం గురించి తెలిసిన వారెవరైనా ఈ పని చేసి ఉంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Primary Sidebar

తాజా వార్తలు

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

లాస్ట్ 15 మినిట్స్ లోనే బిట్ పేపర్.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయాలు!

అందరూ రేవంత్ వెంటే నడవాలి..అప్పుడే!

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ చేసింది వాళ్ళిద్దరే!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap