• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » విద్యార్థులకు మౌలిక వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన

విద్యార్థులకు మౌలిక వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన

Last Updated: June 30, 2022 at 7:09 am

  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
  • అధిక ఫీజు వసూళ్లను నియంత్రించాలి.

సర్కారు స్కూళ్లను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అగడాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఆగడాలను నియంత్రించని ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రంగారెడ్డి DEO కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు కనీసం పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంపై ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు మధ్యాహ్న భోజనం అందించడంలోనూ నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ఆగం పట్టిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు టీఆర్ఎస్ సర్కారు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

మ‌రెవ‌రికి ఇలా కాకూడ‌దు!!

న్యాయవాదికి న్యూడ్ కాల్స్.. ఆపై బెదిరింపులు

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

త‌గ్గిస్తున్నాం.. ఎక్కుతారా..?

బండి రచ్చబండలో.. రచ్చ రచ్చ!

హాట్ హాట్ గా..కేబినెట్

టీటీడీ సభ్యుడే..కానీ..!జాలీ,దయా లేని కాలయముడు

కేబినెట్‌ లో కీలక అంశాలపై చర్చ!

20 మంది మృతి.. 15 మంది గల్లంతు!

ఫిల్మ్ నగర్

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

మరోసారి మాస్ Vs క్లాస్

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా...

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా…

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

v-v-vinayak

కళ్యాణ్ రామ్ కు వినాయక్ థాంక్స్ ఎందుకు చెప్పాడు?

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)