• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » మాకు కారుణ్య మరణానికి అనుమతివ్వండి..!

మాకు కారుణ్య మరణానికి అనుమతివ్వండి..!

Last Updated: January 20, 2023 at 3:03 pm

ఓ రైతు కుటుంబం పిల్లలతో సహా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో బతుకున్న తల్లి తనతో పాటు ఆ ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసింది.

ఇక  డీటైల్స్ లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శిఖర్ గన్ పల్లి గ్రామానికి చెందినది ఈ రైతు కుటుంబం. వెంకటమ్మ తన భర్త నుండి వచ్చిన వారసత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ..కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భర్త చనిపోయినప్పటి నుంచి ఆ భూమి పై అదే గ్రామానికి చెందిన వారి బంధువు నర్సింహ స్వామి కన్ను పడింది.

దీంతో ఆమెకు ముందు వెనుక ఎవరూ లేరని గ్రహించిన అతడు వెంకటమ్మ దగ్గర్నుంచి బలవంతంగా భూమిని లాక్కున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె..న్యాయం కోసం గత ఐదేళ్లుగా స్థానిక జడ్చర్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. అయినా ఆమెకు న్యాయం జరగ లేదు. అయితే స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనుచరులుగా చలామణి అవుతున్న కబ్జాదారులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని బాధితురాలు వెంకటమ్మ ఆరోపిస్తోంది.

తమ భూమి కోసం  పోరాడుతున్న తమ కుటుంబంపై వారు పలుమార్లు దాడి చేయడమే కాకుండా కాళ్ళు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారుల నుండి రక్షణ కల్పించి… వారికి కొమ్ముకాస్తున్న జడ్చర్ల పోలీసులపై చట్టమరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీ ని కోరారు. లేని పక్షంలో తనతో సహా తన ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.లేని పక్షంలో తనతో సహా తన ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap