• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కొత్తగా 5 లక్షలమంది ఓటర్లు

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కొత్తగా 5 లక్షలమంది ఓటర్లు

Last Updated: November 27, 2022 at 9:29 am

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఓటర్ల జాబితాలో కొత్తగా 5 లక్షలమందికి పైగా ఓటర్లు చేరారు. ఈ ఏడాది అక్టోబరు 1 న న ప్రత్యేకంగా సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం కొత్త ఓటర్ల పేర్లను ఇందులో చేర్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2019 లో చివరిసారి ఈ జాబితాను సవరించారు. అప్పుడు లడఖ్ కు చెందిన 1.8 లక్షల మంది ఓటర్ల పేర్లను కూడా ఇందులో చేర్చారు.

Gujarat Poll 2022: When will the ASSEMBLY elections be held in Gujarat? EC  may announce dates TODAY | India News | Zee News

శుక్రవారం ప్రచురించిన సవరించిన రోల్స్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం 83 లక్షల 59 వేల 774 మంది ఓటర్లు ఉన్నారు. అంటే కొత్తగా 5.1 లక్షల మంది ఈ లిస్ట్ లో చేరారు. నియోజకవర్గాల పునర్వర్గీకరణ అనంతరం ఈ సంఖ్య పెరిగిందని ఈ వర్గాలు వివరించాయి.

కొత్తగా ప్రచురించిన ఓటర్ల జాబితా .. ఇక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గాన్ని సుగమం చేస్తోందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని కోరుతున్నప్పటికీ శీతాకాలం దృష్ట్యా వచ్చే ఏడాది మార్చి లోగా ఎన్నికల నిర్వహణకు అవకాశం లేకపోవచ్చునని అంటున్నారు.

జమ్మూ కశ్మీర్ చరిత్రలో మొదటిసారిగా ఒకేసారి ప్రత్యేకంగా సవరించిన జాబితాలో 11 లక్షలమందికి పైగా ఓటర్ల పేర్లను చేర్చారు. 18, 19 ఏళ్ళ మధ్య వయస్సుగల ఓటర్లు 3 లక్షలమందికి పైగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల పేర్లను జాబితాలో చేర్చాలని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరుతున్నారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఈసీ ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap