• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ప్రజలకు సంక్షేమ ఫలాలు అందక పోవడానికి సీఎం కారకుడు.. అమిత్ షా ఫైర్..!

ప్రజలకు సంక్షేమ ఫలాలు అందక పోవడానికి సీఎం కారకుడు.. అమిత్ షా ఫైర్..!

Last Updated: February 18, 2023 at 3:41 pm

ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో ఎన్నికల సమీపించే కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలో మేఘాలయాలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

డాలు, రంగసకోనాలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. మేఘాలయ మాజీ సీఎంలు కేవలం వారి కుటుంబాలు, వ్యక్తిగత అభివృద్ధి కోసమే పాటు పడ్డారని ఆయన ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్దిని కోరుకుంటోందని వెల్లడించారు.

కేంద్రం అందిస్తున్న సంక్షేమ ఫలాలు మేఘాలయ ప్రజలకు అందడం లేదని ఆయన అన్నారు. దీనికి సీఎం కారకుడంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి నెలకొందన్నారు. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 5,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో సరైన రహదారి లేదన్నారు. మేఘాలయను అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

రాహుల్ గాంధీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు… కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ట్వీట్..!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

దేశంలో దొంగను దొంగా అని పిలవడం కూడా నేరంగా మారింది…!

బాసర సరస్వతీ ఆలయ పునఃనిర్మాణానికి శ్రీకారం

బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ఫ్లాప్ అయినా నిర్మాతకు లాభాలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా…!

సావిత్రి చేసిన ఆ కారు పాట వెనుక అంత మేటర్ ఉందా…?

రేవంత్, బండి సంజయ్ లపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

సిసోడియా బెయిల్ పిటిషన్.. 31 న విచారణ

ఒక్కడు సినిమా విషయంలో ఇంత గొడవ జరిగిందా…?

స్కిన్ షో చేయమన్నారు, సనా సంచలన వ్యాఖ్యలు…!

మహేష్ బాబుకి ఆ నెల అసలు కలిసిరాదా…?

ఫిల్మ్ నగర్

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో...!

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో…!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం...!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం…!

mohan babu anger on manchu vishnu and manoj issue

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

chiranjeevi next movie with director sandeep reddy vanga

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

chandrabose grand entry in india oscar award

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap