ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24గంటల్లో 61,452మందికి పరీక్షలు చేయగా… 500మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 563మంది కోలుకోగా… మరో ఐదుగురు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,79,336
యాక్టివ్ కేసుల సంఖ్య- 4660
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,64,612
మరణించిన వారి సంఖ్య- 7064