ఏపీలో గడిచిన 24గంటల్లో 57,716మందికి కరోనా టెస్టులు చేయగా… 379మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించగా, 490మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,79,718
యాక్టివ్ కేసుల సంఖ్య- 3864
మరణాల సంఖ్య- 7085
డిశ్చార్జ్ అయిన వారు- 8,68,769