ఏపీలో గడిచిన 24గంటల్లో 61,148మందికి కరోనా పరీక్షలు చేయగా… 338మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించగా, 328మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,82,286
యాక్టివ్ కేసుల సంఖ్య- 3,262
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,71,916
మొత్తం మరణాలు- 7108
రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 65కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.