ఏపీలో గడిచిన 24గంటల్లో 48,518 కరోనా టెస్టులు చేయగా… 238మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ కొత్తగా 279మంది కోలుకోగా, మరో ముగ్గురు మరణించారు.
ఏపీలో మొత్తం కరోనా కేసులు- 8,82,850
యాక్టివ్ కేసులు- 3,194
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,72,545
మొత్తం మరణాలు- 7,111