• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » భారత్‌లో కలుస్తాం… పాక్ పై పీఓకే ప్రజల నిరసన గళం…!

భారత్‌లో కలుస్తాం… పాక్ పై పీఓకే ప్రజల నిరసన గళం…!

Last Updated: January 13, 2023 at 4:41 pm

పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. తమ ప్రాంతాలపై వివక్షత చూపిస్తున్నారంటూ పీఓకే, బాల్టిస్తాన్‌లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని దోపిడీ చేసి పంజాబ్, సింధ్ ప్రజలకు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.

ఈ మేరకు పాక్ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే భారత్‌లో కలుస్తామంటూ నినదిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.పాక్‌లో ప్రజలు గోధుమాల కోసం కొట్టుకు చస్తున్నారు. పాక్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంది. అదే గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది.

ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్‌తో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap