• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఇప్పట్లో రాజధాని మార్పు లేనట్టే…. సీఎం జగన్ నిర్ణయం?

Published on : May 22, 2020 at 10:21 am

అమరావతి నుంచి విశాఖపట్నం కు రాజధాని తరలించాలన్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది వరకు పక్కన పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వనీయసమాచా‌రం. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పక్క క్షణంలోనే జగన్ సంకల్పించిన ప్రాధాన్యతలలో నవరత్నాలది మొదటి స్దానం అయితే ,రాజధాని మార్పు రెండవస్దానం , ఏన్నికల ముందు నుంచి ఆయన ఆ విషయంలో దృడసంకల్పంతో ఉన్నాడు. ఏట్టి పరిస్థితి లో ఆంధ్రులకు అమరావతి రాజధాని కాకూడదని ఆయన అభిప్రాయం. మొన్న సంక్రాంతికి తన కార్యస్దానం విశాఖకు అని ముహుర్తం పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఏర్పాట్లు జరగక పోవడంతో ఉగాదికి వెళ్ళాలనుకున్నాడు. సచివాలయం ఉద్యోగులను కూడ వైజాగ్ కు వెళ్ళేందుకు సిద్దపడాలని స్పష్టమైన సూచన చేశారు. ఇప్పుడు ఆరేడు నెలల తరువాత అనే నిర్ణయానికి వచ్చి నట్లు సమాచారం.

ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలమీద హైకోర్టులో దాదాపు 53వివాదాలు నడిచాయి. అధికభాగం వ్యతిరేక తీర్పలు వచ్చాయి. కాని ఏ ఒక్క తీర్పును ఆయన పట్టించుకోవడం లేదు.న్యాయ పరమైన చిక్కుముడులను తప్పించుకోవడానికి సవల క్ష దారులు ఉంటాయన్నది ఆయన ధీమ…పరిపాలన చేసేది తాను ఉండాలే తప్ప న్యాయస్థానాలు చెబితే నడుచుకోవడం తనకు ఇష్టం ఉండదని ఆయన సన్నిహితులకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కరోన సంక్షోభం ఆయన నిర్ణయానికి కారణమని కొంత మంది వైసిపి నేతలు చెబుతున్నారు.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఈ నలుగురు నా కెప్టెన్స్...మెగాస్టార్

ఈ నలుగురు నా కెప్టెన్స్…మెగాస్టార్

కాంబో అదుర్స్...! కానీ పట్టాలెక్కుతుందా ?

కాంబో అదుర్స్…! కానీ పట్టాలెక్కుతుందా ?

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)