• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

Prashanth Pagilla

ఇండియా-పాక్ మ్యాచ్-విజయం మనదే అంటోన్న హైపర్ ఆది

Published on : April 1, 2020 at 5:36 pm

కరోనా కట్టడికి జనాలంత ఇంటికి పరమితం అవ్వాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తున్నారు. కొన్ని రోజులు ఇంటికి పరమితం అవుతే మనతోపాటు మన కుటుంబ సభ్యులను కాపాడుకున్నవారం అవుతమంటూ చెప్పుకొచ్చారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కుడా ఇదే విషయాన్నీ చెప్పాడు. ఇన్నాళ్ళుగా సంపాదించామని కాబట్టి కొన్ని రోజులు ఇంటికి పరిమితం కావాలని కోరాడు హైపర్ ఆది. కరోనాను కట్టడి చేయాలంటే ప్రభుత్వం … [Read more...] about ఇండియా-పాక్ మ్యాచ్-విజయం మనదే అంటోన్న హైపర్ ఆది

మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్-వీళ్ళు మారరంటోన్న జనాలు

Published on : April 1, 2020 at 4:27 pm

ఇళ్లు  కాలి ఒకడేడుస్తుంటే..ఇలాంటి సీన్ మళ్ళీ మళ్ళీ రాదని ఒకడు ఏడ్చాడట. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకొని తలలు పట్టుకుంటే మా హీరో గొప్పంటే...మా హీరో గొప్పంటూ హీరో ఫ్యాన్స్ కొట్లాట షురూ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ హీరో విజయ్ అభిమానులమధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. మా హీరో ముందు మీ హీరో ఎంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తెలుగు, తమిళ … [Read more...] about మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్-వీళ్ళు మారరంటోన్న జనాలు

ధనిక రాష్ట్రమని ఉద్యోగుల వేతనంలో కోతలా..?

Published on : April 1, 2020 at 3:47 pm

కరోనాను కట్టడికి కేంద్రం తీసుకొన్న లాక్ డౌన్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అధిష్టానం లేఖ కుడా రాసిందని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి తాము కుడా మద్దతు తెలిపామని చెప్పారు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తెలంగాణ సర్కార్ … [Read more...] about ధనిక రాష్ట్రమని ఉద్యోగుల వేతనంలో కోతలా..?

ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యమేనా..?బీసీసీఐ ప్లాన్ ఇదిగో..!

Published on : April 1, 2020 at 3:03 pm

ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ లవర్స్ ఆప్సేట్ అయ్యారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి జరగాల్సిన ఐపీఎల్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడటంతో. . తిరిగి ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అప్పుడే చర్చలు మొదలెట్టేశారు. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ వాయిదా పడితే బీసీసీఐకు వేల కోట్ల నష్టం వచ్చే చాన్స్ ఉండటంతో... ఈ నష్టాల నుంచి బయటపడేందుకు బీసీసీఐ కొత్త ఆలోచన చేస్తున్నట్లు … [Read more...] about ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యమేనా..?బీసీసీఐ ప్లాన్ ఇదిగో..!

సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్..!

Published on : April 1, 2020 at 1:43 pm

తెలంగాణ సచివాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ కు కరోనా నెగిటివ్ రావడంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.తెలంగాణ సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ విభాగంలో పని చేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్ కు కరోనా సోకిందనే వార్తలు మంగళవారం కలకలం రేపాయి. ఇటీవలే ఆ ఉద్యోగి ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లొచ్చారు. దీంతో అతనికి కరోనా టెస్టులు చేయగా... కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో సచివాలయం ఉద్యోగులు ముప్పు … [Read more...] about సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్..!

మందుబాబుల ఆశలకు గండికొట్టిన టి. సర్కార్

Published on : April 1, 2020 at 1:39 pm

తెలంగాణ సర్కార్ మందుబాబులకు షాక్ ఇచ్చింది. మార్చి 31 తరువాత తెలంగాణలో మద్యం దుకాణాలను ఓపెన్ చేస్తారని జోరుగా ప్రచారం జరగడంతో..మందుబాబులకు ఈ వార్త ఊరట కలిగించింది. కాని ఏప్రిల్ 14 లాక్ డౌన్ అమలు వరకు తెలంగాణలో మద్యం దుకాణాలను ఓపెన్ చేయబోమని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ ఉత్తర్వులు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు, క్ల‌బ్స్, టూరిజం బార్లు, క‌ల్లు దుకాణాలు మరో రెండు వారాల పాటు … [Read more...] about మందుబాబుల ఆశలకు గండికొట్టిన టి. సర్కార్

రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ మరో పోస్టర్..!

Published on : April 1, 2020 at 12:50 pm

పవన్ కళ్యాణ్ ఓ వైపు పాలిటిక్స్ ను, మరోవైపు సినిమాలను చేస్తూ అభిమానులకు చేరువ అవుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పవన్ మొహానికి రంగేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంసీఏ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ కు అనూహ్య స్పందన … [Read more...] about రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ మరో పోస్టర్..!

ఏపీలో పది పరీక్షలు జరగవా..?స్పందించిన మంత్రి

Published on : April 1, 2020 at 12:11 pm

కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే చాన్స్ లేదని కాబట్టి ఏపీలో జరగనున్న పది పరీక్షలు జరగవని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దృష్టి సారించిన ఏపీ సర్కార్ ఏపీలోని టెన్త్ విద్యార్థులందర్ని పాస్ చేయాలనే యోచనలో ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలతో ఏపీలోని పదోవ తరగతి విద్యార్థులు అసలు పరీక్షలు నిర్వహిస్తారా...?లేదా పాస్ చేస్తారా..?అనే విషయంలో క్లారిటీ లేక టెన్షన్ … [Read more...] about ఏపీలో పది పరీక్షలు జరగవా..?స్పందించిన మంత్రి

కరోనాపై ఢిల్లీ సర్కార్ ఆందోళన-1600 మంది క్వారెంటైన్ కు

Published on : March 30, 2020 at 7:41 pm

ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనలకు హాజరైన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవుతుండటంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. దీంతో ప్రార్ధనలు జరిగిన చోటును పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనుమానితులను పోలీసులు వైద్య సిబ్బందితో కలిసి క్వారెంటైన్ కు తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం, సోమవారం రెండో రోజుల్లోనే ఏకంగా 1600 మందిని క్వారెంటైన్ కు తరలించారు. ఇందులో 11 మందికి … [Read more...] about కరోనాపై ఢిల్లీ సర్కార్ ఆందోళన-1600 మంది క్వారెంటైన్ కు

చెప్పింది బెంగుళూరుకు పోయింది బ్యాంకాక్ తర్వాత ఎం జరిగింది అంటే….

Published on : March 30, 2020 at 6:56 pm

ఇద్దరు అన్నదమ్ములు కలిసి బ్యాంకాక్ వెళ్లాలి అనుకున్నారు. కానీ బ్యాంకాక్ అని చెప్తే ఇంట్లో ఒప్పుకోరు అని పని మీద బెంగుళూరుకు వెళ్తున్నట్లు వారం పాటు వెళ్లిపోయారు. బిజినెస్ పని కదా అని ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనలేదు. సీన్ కట్ చేస్తే.... ఇంటికి మున్సిపాలిటీ వారు వచ్చి ఇంటికి క్వరెంటాయిన్ నోటీసులు అంటిస్తుంటే వాళ్ళ భార్యలు వచ్చి అడ్డు చెప్పారు. మా ఇంటికి ఎందుకు, మా ఇంటి నుండి … [Read more...] about చెప్పింది బెంగుళూరుకు పోయింది బ్యాంకాక్ తర్వాత ఎం జరిగింది అంటే….

Next Page »

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏప్రిల్ 30న ఓటీటీలో 'సుల్తాన్'!

ఏప్రిల్ 30న ఓటీటీలో ‘సుల్తాన్’!

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి 'రాధే'

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి ‘రాధే’

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

ఈటల‌ను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ.. యాక్టివ్ సీఎంగా కేటీఆర్ !

ఈటల‌ను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ.. యాక్టివ్ సీఎంగా కేటీఆర్ !

బ్రాండ్లు మాయం.. మాఫియాల్లో మ‌ద్యం మాఫియా వేర‌యా!

బ్రాండ్లు మాయం.. మాఫియాల్లో మ‌ద్యం మాఫియా వేర‌యా!

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)