• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

Rakesh

ఏపీ పోలీసులు దద్దమ్మలు

Published on : April 18, 2021 at 9:36 pm

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది. వాలంటీర్లతో ఓటర్లను,బూత్ ఎజెంట్స్ తో మా ఎజెంట్స్ ను బెదిరించారు.60 శాతం పోలింగ్ లో ప్రభుత్వం దొంగ ఓట్లు శాతం అధికం.పట్టపగలు దొంగ ఓట్లు వేశారు. వారి అభివృద్ధి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఎమ్మేల్యే, మంత్రులు,కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు తిరుపతిలో మకాం వేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి … [Read more...] about ఏపీ పోలీసులు దద్దమ్మలు

హాలియాలో కేసీఆర్ స‌భ‌- హైకోర్టుకెక్కిన రైతులు

Published on : April 12, 2021 at 2:42 pm

నాగార్జున సాగర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హాలియాలో సీఎం కేసీఆర్ ఏప్రిల్ 14న స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 17న ఎన్నిక‌ల పోలింగ్ ఉంది. నోటిఫికేష‌న్ కు ముందే సీఎం స‌భ పెట్ట‌గా... ఇప్పుడు మ‌రోసారి ఉప ఎన్నిక కోసం కేసీఆర్ వెళ్ల‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, హాలియా సీఎం‌ సభపై స్థానిక రైతులు హైకోర్టుకెక్కారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారు అని రైతులు హైకోర్టుకు … [Read more...] about హాలియాలో కేసీఆర్ స‌భ‌- హైకోర్టుకెక్కిన రైతులు

ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో సమావేశంలో అర్ధం ఏమిటి ?

Published on : April 7, 2021 at 10:20 pm

Dasoju Srvan

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ టీఎన్జీవో నాయకులు- టీఆర్ఎస్ కుమ్మక్కు టీఆర్ఎస్ కు గెలుపు లభించే విధంగా పని చేయాలని టీఎన్జీవో నాయకులకు కేసీఆర్ ఆదేశాలు ఉద్యోగులే మాస్ రిగ్గింగ్ చేయరనే గ్యారెంటీ ఏంటి ? ప్రజాస్వామ్యన్ని తూట్లు పొడుస్తున్న కేసీఆర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ ఘోగల్ నిద్రపోతున్నారా ? శశాంక్ ఘోగల్ మీరు కేసీఆర్ కు బానిస కాదు జానా రెడ్డిని ఓడించడానికి ఇన్ని కుట్రలా ? ఓటమి … [Read more...] about ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో సమావేశంలో అర్ధం ఏమిటి ?

ఎమ్మెల్యే చ‌నిపోతే ఆరు నెల‌ల్లో నోటిఫికేష‌న్.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఎందుకు లేదు ఆ కండిష‌న్?

Published on : April 6, 2021 at 12:48 pm

అడ‌ప సురేంద‌ర్ తెలంగాణ యువ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు తెలంగాణ సాధ‌న‌లో వేలాది మంది యువత అసువులుబాసిన విషాదాన్ని ఇంకా మ‌రువ‌నే లేదు. అప్పుడే మ‌ళ్లీ ఈ రాష్ట్రం ఆత్మ‌బ‌లిదానాలకు నిల‌యంగా మార‌డం ఆవేద‌న‌ను క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగాలు రాలేద‌న్న బెంగ‌తో వ‌రుస‌గా యువ‌కులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టం యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని క‌లచివేస్తోంది. ఉద్య‌మ స‌మ‌యంలో అయినా … [Read more...] about ఎమ్మెల్యే చ‌నిపోతే ఆరు నెల‌ల్లో నోటిఫికేష‌న్.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఎందుకు లేదు ఆ కండిష‌న్?

కేటీఆర్ గడ్డి పీకుతున్నవా ?

Published on : April 3, 2021 at 10:32 pm

Dasoju Srvan

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ నిరుద్యోగ అమరవీరుడు సునీల్ నాయక్ ఆత్మ శాంతి కలగాలంటే కేసీఆర్ కి వ్యక్తిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా మరో ఉద్యమం రావాలి. సునీల్ నాయక్ చివరి మాట కూడా అదే. తాను బ్రతికితే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేవరకూ కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. విద్యార్ధి, నిరుద్యోగ వ్యతిరేకైన కేసీఆర్ మెడలు వంచడమే సునీల్ నాయక్ కు నిజమైన నివాళి. ఉన్నత ఆశయం … [Read more...] about కేటీఆర్ గడ్డి పీకుతున్నవా ?

నువ్వు వెళ్తావా… నేను రావాలా ?

Published on : March 10, 2021 at 5:49 pm

బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బైంసా అల్లర్ల లో గాయపడ్డవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. యశోద ఆసుపత్రికి చేరుకున్న ఆయన గాయపడ్డ వారి పరిస్థితి గురించి వైద్యులను ఆరాతీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లర్ల గాయపడ్డవారు ప్రాణాపాయం నుంచి బాధితులు బయటపడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. కనీసం బాధితులను … [Read more...] about నువ్వు వెళ్తావా… నేను రావాలా ?

తండ్రికొడుకులిద్దరూ క్షమాపణలు చెప్పాలి

Published on : March 5, 2021 at 8:48 am

కృష్ణ సాగర బీజేపీ అధికారప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటోందనడంలో సందేహం లేదు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో పెద్ద నగరాల జాబితాలో హైదరాబాద్ 24వ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు సూరత్, అహ్మదాబాద్, పూణె వంటి నగరాలు సైతం టాప్ 10లో చోటు సంపాదించాయి. కనీసం హైదరాబాద్ టాప్ 10 లో లేకపోవడం షాకింగ్. పట్టణ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, … [Read more...] about తండ్రికొడుకులిద్దరూ క్షమాపణలు చెప్పాలి

ఇకనైనా కాకి లెక్కలు ఆపండి

Published on : March 2, 2021 at 6:26 pm

భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం లో ఉన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయి. ఇద్దరూ కాకిలెక్కలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇద్దరూ తోడు దొంగలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో.. చర్చకు రావాలి. రెండు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను … [Read more...] about ఇకనైనా కాకి లెక్కలు ఆపండి

శ్రీముఖికి ఈ లక్షణాలతో భర్త కావాలట !!

Published on : March 1, 2021 at 11:00 am

పటాస్ ఫుల్ టూ బిందాస్ అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శ్రీముఖి. ఒకవైపు యాంకర్ గానే కాకుండా మరోవైపు నటి కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. త్వరలోనే క్రేజీ అంకుల్స్ అనే సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. కాగా తన పెళ్లిపై వస్తున్న రకరకాల వార్తల పై కూడా శ్రీముఖి స్పందించింది. 31 ఏళ్ళు … [Read more...] about శ్రీముఖికి ఈ లక్షణాలతో భర్త కావాలట !!

ప్రభుత్వ ప్రమేయంతోనే హత్యలు

Published on : February 27, 2021 at 3:15 pm

uttam kumar reddy

ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షడు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోరాటం ఉదృతం చేయాలి.అధికార పార్టీ నాయకుల ప్రమేయంతోనే హత్యలు జరిగాయి. ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. ఈ విషయంలో మన పోరాటం గట్టిగా ఉండాలి.పట్టపగలే, నడి రోడ్డుపైనే ఇంత దారుణంగా హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నట్టు. ఈ హత్యాలలో పోలీసులు, టిఆర్ఎస్ నేతల ప్రత్యక్ష పాత్ర ఉంది. … [Read more...] about ప్రభుత్వ ప్రమేయంతోనే హత్యలు

Next Page »

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏప్రిల్ 30న ఓటీటీలో 'సుల్తాన్'!

ఏప్రిల్ 30న ఓటీటీలో ‘సుల్తాన్’!

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి 'రాధే'

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి ‘రాధే’

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

బ్రాండ్లు మాయం.. మాఫియాల్లో మ‌ద్యం మాఫియా వేర‌యా!

బ్రాండ్లు మాయం.. మాఫియాల్లో మ‌ద్యం మాఫియా వేర‌యా!

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)