తెలంగాణ బీజేపీ రథ సారథి బండి సంజయ్ ఎట్టకేలకు తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. 23 మంది సభ్యులతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో కమిటీని రూపొందించారు. అలాగే నలుగురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజా కమిటీలో ఆరుగురు మహిళలకు కూడా చోటు దక్కింది. కమిటీలో చోటు సంపాదించుకున్న వివరాలను పరిశీలిస్తే..
ఉపాధ్యక్షులు:
విజయ రామారావు
చింతల రామచంద్రారెడ్డి
సంకినేని వెంకటేశ్వర్ రావు
యెండల లక్ష్మీనారాయణ
NVSS ప్రభాకర్
యెన్నం శ్రీనివాస్రెడ్డి
మనోహర్ రెడ్డి
బండారు శోభారాణి
ప్రధాన కార్యదర్శులు:
ప్రేమేందర్రెడ్డి
దుగ్యాల ప్రదీప్ కుమార్
బండారు శృతి
మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు:
రఘునందన్రావు
ప్రకాశ్రెడ్డి
శ్రీనివాస్గౌడ్
బొమ్మ జయశ్రీ
పల్లె గంగారెడ్డి
కుంజా సత్యవతి
మాధవి
ఉమారాణి
ట్రెజరర్:
బండారి శాంతికుమార్,
బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్)
ఆఫీస్ సెక్రటరీ:
ఉమా శంకర్