కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలకు తెగించి వైద్యం చేసున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు చిరస్మరణీయం. జనం అంతా లాక్ డౌన్ సమయంలో పిల్లలు, కుటుంబంతో ఇంట్లో ఉంటే వైద్యులు, సిబ్బంది మాత్రం ఆసుపత్రుల్లో యుద్ధం చేస్తున్నారు. కానీ వారికి పిల్లలంటారు కదా...? ఆ తల్లులు కూడా తమ పిల్లలను దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది కదా...? దూరం నుండి చూస్తూ ఎన్నాళ్లు … [Read more...] about కరోనా వారియర్స్ ప్రేమకు హద్దులు చెరిపేసిన చిన్నారి
బిగ్ స్టోరీ
భారత క్రికెటర్లకు తప్పని క్వారంటైన్…?
కరోనా వైరస్ కారణంగా భారత క్రికెటర్లకు ఇక క్వారైంటైన్ తప్పదా...? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆస్ట్రేలియా పర్యటను భారత జట్టు వెళ్లాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పట్లో క్రికెట్ ఆడే పరిస్థితి లేనందున .. కొత్త షెడ్యూల్ అక్టోబర్ నుండే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే... ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ తో పాటు 4 … [Read more...] about భారత క్రికెటర్లకు తప్పని క్వారంటైన్…?
ఆశలు చిగురెత్తిస్తున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్నీ పని చేస్తున్నాయి. ఓవైపు నివారణ మందు కనిపెట్టే ప్రయత్నాలు, మరోవైపు వైరస్ ఏం చేయకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలైయ్యాయి. ఇప్పటికే మనుషులపై ట్రయల్స్ కూడా చేసి కరోనా వ్యాక్సిన్ పై ఆశలు రేకేత్తించింది ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి. దాదాపు వెయ్యి మంది … [Read more...] about ఆశలు చిగురెత్తిస్తున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్
60ఏళ్లు దాటారా..? ఐతే ఇంట్లోనే ఉండాల్సిందే
తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతండటంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపడుతోంది. కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారు, మరణించిన వారికి టెస్టులు చేయటం లేదు, ప్రైమరీ కాంటాక్టులకు కూడా సరిగ్గా టెస్టులు చేయటం లేదన్న ఆరోపణల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో... 60 యేండ్లు దాటిన ఏ ఒక్కరూ బయటకు రావద్దని … [Read more...] about 60ఏళ్లు దాటారా..? ఐతే ఇంట్లోనే ఉండాల్సిందే
ఆటోలు-బస్సులకు తెలంగాణ రైట్ రైట్…?
తెలంగాణలో ఆటోలు, ప్రభుత్వ ప్రజా రవాణ వ్యవస్థ ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందా...? అంటే అవుననే తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భౌతిక దూరం చర్యలు పాటిస్తూ దశల వారీగా ప్రజా రవాణాను మొదలుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే... ఆర్టీసీని మొదలుపెట్టే అవకాశం కనపడుతోంది. … [Read more...] about ఆటోలు-బస్సులకు తెలంగాణ రైట్ రైట్…?
ఏపీలో వణికిస్తున్న కరోనా- కొత్త కేసులివే
ఏపీని కరోనా వైరస్ వణికిస్తుంది. మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు అనిపించినా... మరోసారి 50కి పైగా కొత్త కేసులు వచ్చాయి. ఏపీలో గత 24గంటల్లో 57 కొత్త కేసులు రావటంతో అధికారుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. కొత్తగా వచ్చిన కేసులను జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు, నెల్లూరులో 14 కేసులు వచ్చాయి. కర్నూలు 8, అనంతపురం 4, కృష్ణాలో 9, తూ.గో 1, విజయనగరం 3, కడప, … [Read more...] about ఏపీలో వణికిస్తున్న కరోనా- కొత్త కేసులివే
అయోమయంలో RRR టీం
RRR సినిమాపై ఇండియాలో ఎంత అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ బడ్జెట్ మూవీ పైగా ఇద్దరు యువ హీరోలతో. ఇక దర్శకుడు రాజమౌళి సినిమా కావటంతో సినిమా రేంజ్ బాహుబలిని దాటిపోతుందన్న అంచనాలున్నాయి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి పోరాట యోధుల కథలతో కలిసి ఉండటం సినిమాకు అదనపు బలం. లాక్ డౌన్ కారణంగా RRR షూటింగ్ వాయిదా పడిపోయింది. ఎప్పుడు … [Read more...] about అయోమయంలో RRR టీం
మే 15 -సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు…?
మే 15. ఇప్పుడు తెలంగాణలో చాలా సెక్షన్స్ ఈ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రయాణాలు చేసే వాళ్లు, ఉద్యోగులు, వివిధ రకాల బిజినెస్ చేసే వాళ్లు అంతా మే 15న సీఎం కేసీఆర్ ఎం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మే 5న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... మద్యం షాపులు ఒపెన్ చేయటం, లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో పాటు పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలపై ఓ రెంజ్ లో ఫైర్ అయ్యారు. కానీ … [Read more...] about మే 15 -సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు…?
మోడీ సర్కార్ జైకిసాన్ ప్యాకేజ్- వివరాలివే
20లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని మోడీ అందులో భాగంగా రైతంగానికి 2లక్షల రుణ సదుపాయాన్ని కల్పించారు. వరుసగా రెండో రోజు ప్రజల ముందుకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్... 2.5కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాబార్డు ద్వారా 30 వేల కోట్ల ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ తో పాటు 90 వేల కోట్ల వార్షిక … [Read more...] about మోడీ సర్కార్ జైకిసాన్ ప్యాకేజ్- వివరాలివే
ఏపీ పదవతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీ పదవతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదింపు చేశారు. ప్రతి పేపర్కు వంద మార్కులు ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10 నుండి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహించనున్నారు . ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు … [Read more...] about ఏపీ పదవతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల