• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

Business

లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని మోదీ క్లారిటీ

Published on : April 20, 2021 at 9:18 pm

దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తుండ‌టంతో మ‌రోసారి లాక్‌డౌన్ విధిస్తార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంపై ప్ర‌ధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ ఉండ‌ద‌ని సంకేత‌మిచ్చారు. దేశాన్ని లాక్‌డౌన్‌లోకి వెళ్ల‌కుండా కాపాడాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అటు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను చివ‌రి అస్త్రంగానే ప‌రిగ‌ణించాల‌ని సూచించారు. మైక్రో కంటైన్మెంట్‌జోన్ల ఏర్పాటుతో .. … [Read more...] about లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని మోదీ క్లారిటీ

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కీల‌క తీర్పు

Published on : April 20, 2021 at 8:19 pm

ఓట్ల లెక్కింపులో ఈవీఎంల‌తో అన్ని వీవీప్యాట్ల‌నూ లెక్కించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. 100 శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు గోపాల్ సేత్ అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు తిర‌స్క‌రించిది. దీంతో పాటు ఇదే అంశంపై దాఖ‌లైన అన్ని పిటిష‌న్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు … [Read more...] about వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కీల‌క తీర్పు

కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా సుశీల్ చంద్ర‌

Published on : April 12, 2021 at 8:38 pm

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కొత్త‌ ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం కమిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న‌ సుశీల్ చంద్రను కొత్త సీఈసీగా నియమిస్తూ కేంద్ర ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టిదాకా ఈ ప‌ద‌విలో కొన‌సాగుతున్న సునీల్‌ ఆరోడా పదవీకాలం ఏప్రిల్ 12 వ‌ర‌కే ఉంది. దీంతో సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. … [Read more...] about కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా సుశీల్ చంద్ర‌

యూవీ క్రియేష‌న్స్‌ను ఉతికి ఆరేశారు!

Published on : April 10, 2021 at 5:50 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేష‌న్స్- గోపికృష్ణ బ్యాన‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈమూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. అయితే స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్నా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌డంపై … [Read more...] about యూవీ క్రియేష‌న్స్‌ను ఉతికి ఆరేశారు!

ష‌ర్మిల పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ – తెలివిగా తొలి అడుగు

Published on : April 10, 2021 at 9:09 am

ఖ‌మ్మం వేదిక‌గా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన వైఎస్ ష‌ర్మిల‌.. నేరుగా టీఆర్ఎస్ స‌ర్కార్‌కే గురిపెడుతున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసే అవ‌కాశ‌ముండీ, రాష్ట్రంలోని ప్ర‌స్తుత‌ విప‌క్షాలు స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోతున్న నిరుద్యోగుల ఉద్య‌మాన్ని తెలివిగా ఆమె భుజానికెత్తుకుంటున్నారు. ఉద్యోగాలు రాక ఇటీవ‌ల యువ‌కులు వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా.. … [Read more...] about ష‌ర్మిల పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ – తెలివిగా తొలి అడుగు

ఇందుకే నర్సులను నడిచే దేవతలు అనేది, ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి…!

Published on : April 9, 2021 at 12:21 pm

దిక్కు మాలిన కరోనా వైరస్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు మనకు చాలా తీవ్రంగా వచ్చాయి. జనాలు చాలా మంది ప్రేమను కోల్పోయారు. తమ వారి ప్రేమను కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు, దగ్గరకు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారు అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా కరోనా మనకు కన్నీళ్లు మిగిల్చింది అనే మాట వాస్తవం. సొంత వారి స్పర్శ … [Read more...] about ఇందుకే నర్సులను నడిచే దేవతలు అనేది, ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి…!

మాస్క్ వాడే వాళ్ళు ఈ రకాల మాస్క్ లు వాడకండి, కచ్చితంగా ఇవి ఫాలో కావాల్సిందే…!

Published on : April 8, 2021 at 3:26 pm

మాస్క్ అనేది కరోనా పుణ్యమా అని ఇప్పుడు చాలా వరకు కూడా కీలకంగా మారింది. మాస్క్ లేకుండా జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదనే మాట వాస్తవం. మాస్క్ విషయంలో మనం అనుకున్న విధంగా ఎలా పడితే అలా వాడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మాస్క్ వాడే విషయంలో లెక్కలేని తనంగా ఉంటారు. ఏంటో తల మీద టోపీ తీసేసినట్టు తీసి పక్కన పడేస్తారు. కాని మాస్క్ ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మాస్క్ … [Read more...] about మాస్క్ వాడే వాళ్ళు ఈ రకాల మాస్క్ లు వాడకండి, కచ్చితంగా ఇవి ఫాలో కావాల్సిందే…!

బెంగుళూరు డ్ర‌గ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…?

Published on : April 3, 2021 at 1:00 pm

POWER

బెంగుళూరులో డ్ర‌గ్స్ తీగలాగితే... డొంక హైద‌రాబాద్ లో క‌దులుతుంది. కొన్నాళ్ల క్రితం ప‌ట్టుబ‌డ్డ నైజీరియ‌న్స్ ను బెంగుళూరు పోలీసులు విచారించ‌గా.. విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. క‌న్నడ నిర్మాత శంక‌ర్ గౌడ్ తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్ లు ఈ డ్ర‌గ్స్ రాకెట్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ డ్ర‌గ్స్ రాకెట్ లో న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు సందీప్ వాంగ్మూలం … [Read more...] about బెంగుళూరు డ్ర‌గ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…?

యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకున్నారు, ప్రాణ భయంతో గుడిలో చేసిన పాపాన్ని అంగీకరించారు

Published on : April 2, 2021 at 5:25 pm

దేవుడి మహిమ ఉంటుందా...? చెప్పడం కాస్త కష్టమే. కాని ఒక ముగ్గురికి మాత్రం ఆ అనుభవం ఎదురైంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు సమీపంలోని కొరగజ్జ ఆలయ హుండీ లో అభ్యంతరకరమైన పదార్ధాలను వేసిన ఘటనకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోకట్టేలో నివాసం ఉండే ఇద్దరు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్టు … [Read more...] about యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకున్నారు, ప్రాణ భయంతో గుడిలో చేసిన పాపాన్ని అంగీకరించారు

క‌ర్నూలు వాసుల‌కు గుడ్ న్యూస్- విమానాశ్ర‌యానికి బ‌స్సు సౌక‌ర్యం

Published on : April 2, 2021 at 10:47 am

క‌ర్నూలుకు విమానాలొస్తున్నాయి కానీ... ఎయిర్ పోర్టు నుండి గ‌మ్య‌స్థానానికి చేరేందుకే బ‌స్సులు, క్యాబులు లేవంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆర్టీసీ స్పందించింది. ఇటీవ‌లే ప్రారంభం అయిన ఓర్వకల్లు విమానాశ్రయం నుండి ఏసీ బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. 40 సీట్లు కలిగిన ఏసీ బస్సులు కర్నూలు నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం వరకు నడుస్తాయి. ఒక్కొక్కరికి ఛార్జీ 200రూపాయ‌లు వ‌సూలు చేయ‌నున్నారు. ఓర్వకల్లు … [Read more...] about క‌ర్నూలు వాసుల‌కు గుడ్ న్యూస్- విమానాశ్ర‌యానికి బ‌స్సు సౌక‌ర్యం

Next Page »

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

క‌రోనా ఎఫెక్ట్- టాలీవుడ్ సెల్ఫ్ లాక్ డౌన్

క‌రోనా ఎఫెక్ట్- టాలీవుడ్ సెల్ఫ్ లాక్ డౌన్

ఏపీలో మ‌ళ్లీ 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

ఏపీలో మ‌ళ్లీ 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 11 మంది రోగులు మృతి

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 11 మంది రోగులు మృతి

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

తిరుమ‌ల స‌ప్త‌గిరుల్లోనే హ‌నుమంతుడి జ‌న‌నం

తిరుమ‌ల స‌ప్త‌గిరుల్లోనే హ‌నుమంతుడి జ‌న‌నం

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)