భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అతను మార్చి 4వ తేదీ నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్కు దూరం కాగా, ఇంగ్లండ్తో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్లకు కూడా దూరం అయ్యాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బుమ్రా త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని.. అందుకనే … [Read more...] about త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బుమ్రా.. ఇంగ్లండ్తో తదుపరి మ్యాచ్లకు దూరం..
ఫటాఫట్
యురోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్న కేరళ నేండ్రన్ వెరైటీ అరటి పండ్లు
భారత్లో పండించిన అనేక కూరగాయలు, పండ్లు ఇప్పటికే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే నేండ్రన్ రకానికి చెందిన అరటి పండ్లను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ రకం అరటి పండ్లు కేరళలో ఎక్కువగా పండుతాయి. ఈ క్రమంలోనే ఆ పండ్లను యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇప్పటికే షిప్మెంట్ను సముద్ర మార్గంలో లండన్కు పంపించారు. ఈ రకానికి … [Read more...] about యురోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్న కేరళ నేండ్రన్ వెరైటీ అరటి పండ్లు
లో దుస్తులను పోలిన దుస్తులను ధరించిందని స్కూల్ నుంచి విద్యార్థినిని ఇంటికి పంపేశారు..!
మహిళలు ధరించే దుస్తులపై ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్లు చేస్తూనే ఉంటారు. వారు ధరించే దుస్తులు బాగాలేవని, మంచి దుస్తులను ధరిస్తే వారిపై అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయని.. ఇలా చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే కెనడాలోని ఓ స్కూల్లో మాత్రం ఏకంగా ఓ విద్యార్థినినే స్కూల్ నుంచి ఇంటికి పంపించేశారు. ఆమె ధరించిన దుస్తులు లో దుస్తులను పోలి ఉన్నాయని చెప్పి ఆమెను ఇంటికి … [Read more...] about లో దుస్తులను పోలిన దుస్తులను ధరించిందని స్కూల్ నుంచి విద్యార్థినిని ఇంటికి పంపేశారు..!
అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణ పూర్తి.. రూ.2100 కోట్ల నిధుల సేకరణ..
అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి గాను గత 45 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమం తాజాగా ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణానికి గాను మొత్తం రూ.2100 కోట్ల విరాళాలు వచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి నుంచి విరాళాల సేకరణ … [Read more...] about అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణ పూర్తి.. రూ.2100 కోట్ల నిధుల సేకరణ..
భూగర్భంలో ఉన్న వెండి కోసం రూ.87 లక్షలు ఖర్చు పెట్టి సొరంగం తవ్వారు!!
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో సినీ ఫక్కీలో ఓ ఇంట్లో దోపీడీ జరిగింది. ఓ డాక్టర్ తన ఇంట్లో బేస్మెంట్లో భారీ ఎత్తున దాచిన వెండి మాయమైంది. ఆ వెండిని కాజేసేందుకు దుండగులు ఏకంగా అతని ఇంటి కిందకు ఓ సొరంగాన్నే తవ్వారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో వైశాలినగర్లో 44 ఏళ్ల డాక్టర్ సునీత్ సోని అనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ … [Read more...] about భూగర్భంలో ఉన్న వెండి కోసం రూ.87 లక్షలు ఖర్చు పెట్టి సొరంగం తవ్వారు!!
రైల్ ట్రాలీపై ఉత్తరకొరియా నుంచి రష్యాకు వెళ్లిన డిప్లొమాట్లు.. ఎందుకంటే..?
కరోనా నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పటికీ అనేక దేశాల్లో కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి రాకపోకలపై కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. అలాంటి దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి. అక్కడ కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆ నిబంధనల కారణంగా రష్యాకు చెందిన కొందరు డిప్లొమాట్లు అనూహ్య రీతిలో తమ సొంత దేశానికి ప్రయాణం … [Read more...] about రైల్ ట్రాలీపై ఉత్తరకొరియా నుంచి రష్యాకు వెళ్లిన డిప్లొమాట్లు.. ఎందుకంటే..?
ఒక ఫోన్ కాల్.. ఒక సీక్రెట్ లెటర్.. పాక్ చెర నుంచి అభినందన్ను భారత్ ఎలా విడిపించిందంటే..?
అది 2019 సంవత్సరం. ఫిబ్రవరి 27. బాలాకోట్లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ విజయవంతంగా దాడులు చేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు చెందిన మిగ్-21 బైసన్ విమానం కూలిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అభినందన్ అత్యవసర ల్యాండింగ్ అయ్యాడు. ఈ క్రమంలో అతన్ని అక్కడి గ్రామస్థులు పట్టుకుని పాక్ ఆర్మీకి అప్పగించారు. అయితే అప్పటికే అభినందన్ను వారు ముఖంపై … [Read more...] about ఒక ఫోన్ కాల్.. ఒక సీక్రెట్ లెటర్.. పాక్ చెర నుంచి అభినందన్ను భారత్ ఎలా విడిపించిందంటే..?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
గత ఏడాది అసలు ప్రపంచంలో ఎవరికీ బాగా లేదు. ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. ఇక స్మార్ట్ ఫోన్ రంగం విషయానికి వస్తే గతేడాది కాలంలో సుమారుగా 2, 3 నెలల పాటు అమ్మకాలు సరిగ్గా లేవు. అయినప్పటికీ లాక్ డౌన్ అనంతరం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఇక 2020లోనూ ప్రపంచంలో … [Read more...] about ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
2021 ఏడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల గ్రహీతలు వీరే..!
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను ప్రకటించారు. టీవీ, సినిమాలు, సంగీత రంగాల్లో అద్భుతంగా రాణించిన వారికి ఏటా ఈ అవార్డులను అందజేస్తారు. ఇక సారి ఓటీటీ విభాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో ప్రతిభ చూపిన వారికి కూడా ఈ సారి అవార్డులను అందజేయనున్నారు. ఈ సారి అవార్డుల జాబితాలో దీపికా పదుకునే, … [Read more...] about 2021 ఏడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల గ్రహీతలు వీరే..!
మిర్రర్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈషా గుప్తా
సెలబ్రిటీలు తమ అభిమానులతో టచ్లో ఉండడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా తాజాగా తీసుకున్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అందులో ఈషా బ్లాక్ స్పోర్ట్స్ బ్రా, వైట్ ట్రాక్ ప్యాంట్స్ ధరించి ఉంది. ఆ ఫొటోను చూస్తే అదొక మిర్రర్ సెల్ఫీ అని తెలుస్తుంది. ఆమె తన బెడ్రూమ్లో ఆ ఫొటోను క్లిక్మనిపించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ … [Read more...] about మిర్రర్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈషా గుప్తా