అమరావతిని రాజధాని ఎంపిక సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని తీర్పునిచ్చింది. సహాజంగానే ఈ తీర్పు జగన్ సర్కార్ కు రుచించదు. దీంతో ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చూపటం ద్వారా... కేవలం రియల్ ఎస్టేట్ … [Read more...] about ఇన్ సైడర్ తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్
రాజకీయాలు
బడ్జెట్ సమావేశాలకు ముందే కాంగ్రెస్కు కొత్త చీఫ్?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే కాంగ్రెస్కు కొత్త నాయకుడికి ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. శుక్రవారం సమావేశవుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇందుకు సంబంధించిన కసరత్తు చేయనుందని తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్ అంశాలే ప్రధాన అజెండా ఈ భేటీలో చర్చిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. అటు ఇప్పటికే కాంగ్రెస్కే చెందిన … [Read more...] about బడ్జెట్ సమావేశాలకు ముందే కాంగ్రెస్కు కొత్త చీఫ్?
పాప పరిహారం కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటన- విజయశాంతి
కేటీఆర్ సీఎం అని టీఆరెస్ నేతలు కొత్త రాగం అందుకుంటున్న సమయంలో... కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. ఒకవైపు కేటీఆర్ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను … [Read more...] about పాప పరిహారం కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటన- విజయశాంతి
నాకో న్యాయం నా బావమరిదికో న్యాయమా…?- జేసీ ప్రభాకర్ రెడ్డి
పోలీసు అధికారులు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సజ్జలతో పాటు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా భార్య సోదరుడు ప్రసన్నకుమార్రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే కేసుల్లేవు. నాకే బాధేస్తుంది. నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే, నేను ఏదో అన్నానని … [Read more...] about నాకో న్యాయం నా బావమరిదికో న్యాయమా…?- జేసీ ప్రభాకర్ రెడ్డి
కేటీఆర్ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్
మంత్రి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులు కూడా ఒక్కొక్కరుగా గొంతు కలుపుతున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. తమకు మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తోంటే.. ఉన్న పదవిని కాపాడుకునేందుకు మంత్రులు కూడా కేటీఆర్కు అనుకూలంగా వైపు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఈటెల కేటీఆర్కు సీఎం పదవి ఇవ్వడం సమర్థనీయమేనంటూ … [Read more...] about కేటీఆర్ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్
కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివారణ పూజలు?
సీఎం కేసీఆర్, ఆయన కాళేశ్వరం పర్యటన వెనుక పెద్ద రహాస్యమే ఉందా...? కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో పూజలు జరిగాయా...? సతీసమేతంగా కేసీఆర్ కాళేశ్వరం పర్యటన అందులో భాగమేనా...? ఈ ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అవుననే అంటున్నారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయటానికి కేసీఆర్ తన ఫాంహౌస్లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని, … [Read more...] about కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివారణ పూజలు?
ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు
ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్.ఆర్.ఎస్, బీఆర్ఎస్లపై తెలంగాణ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే విధించిన స్టే యధావిధిగా కొనసాగించిన హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశం పై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందన్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఉత్తర్వులు తర్వాతే విచారణ చేపడతామని పేర్కొంది. ఎల్.ఆర్.ఎస్, బీ.ఆర్.ఎస్ పై తుది నిర్ణయం జరిగే వరకు అర్జీదారులను … [Read more...] about ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు
టీఆర్ఎస్ సర్కార్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
అధికార టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో 80శాతం ఉద్యోగాలను ఇప్పటికీ స్థానికేతరులే కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని ఆరోపించారు. స్థానిక రిజర్వేషన్లను ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే... కేంద్రానికి లేఖలు రాస్తూ … [Read more...] about టీఆర్ఎస్ సర్కార్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
ఎన్డీయేలో ఎన్ని పార్టీలున్నాయో ఎప్పుడు తేలనుందంటే…
ఈ నెల 30 న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరగబోతుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. దేశంలో కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు సహా ఇతర అంశాలపై చర్చ జరగనుంది. ఈ భేటీలో రైతుల ఉద్యమం, రైతు చట్టాలను … [Read more...] about ఎన్డీయేలో ఎన్ని పార్టీలున్నాయో ఎప్పుడు తేలనుందంటే…
ఎమ్మెల్యేల విలాసం.. గులాబీల విలాపం.. భలే నాటక రాజకీయం
టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ( గ్రామ, మండల స్థాయి ) అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎంతో కష్టపడి, మరెంతో ఖర్చుపెట్టి గెలిస్తే.. పదవితో కనీస ఆదాయం లేకుండాపోతోందని ఆఫ్ది రికార్డు ఆవేదన చెందుతున్నారు. గతంలోలా ప్రభుత్వ పనుల్లో అంతో, ఇంతో వెనకేసుకుందామంటే.. అవి కాస్తా ఎమ్మెల్యేలు, మంత్రుల ఖాతాల్లోనే జమైపోతున్నాయంటూ తెగ బాధపడిపోతున్నారు. ఇదే విషయంపై మండల … [Read more...] about ఎమ్మెల్యేల విలాసం.. గులాబీల విలాపం.. భలే నాటక రాజకీయం