దాసోజు శ్రవణ్ టీపీసీసీ అధికార ప్రతినిధి కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుంది. ఉద్యోగాలను కల్పించామని అబద్దం చెబుతున్నారు.ప్రగతి భవన్ లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారు. మీ కోసమేనా యువత బలిదానాలు చేసుకున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయి. కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకు నిద్రపోలే. లక్ష 32 వేల ఉద్యోగాలు.. ఇచ్చాం అని ఎట్ల చెబుతారు. అవినీతి సొమ్ముతో.. … [Read more...] about టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదు..
చెప్పండి బాస్..
పాములా కాటేస్తున్న మోదీ.. తేలులా కుట్టేందుకు వస్తున్న కేసీఆర్…
భట్టి విక్రమార్క కొనుగోలు కేంద్రాలు, పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు ఐకేపీ కేంద్రాలు ఎత్తేస్తే రైతుల భవిష్యత్ ఏమిటి? ఇలాంటి పరిస్థితులు ఎదరయితే.. రైతులు పంటలు పండిస్తారా? పంటలు బంద్ పెడితే.. ప్రజల పరిస్థితి ఏమిటి ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాములా రైతులను కాటేసేందుకు వస్తోందని.. అలాగే తేలుగా కేసీఆర్ నక్కినక్కి రైతులను కుట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి పాములపై … [Read more...] about పాములా కాటేస్తున్న మోదీ.. తేలులా కుట్టేందుకు వస్తున్న కేసీఆర్…
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
భట్టి విక్రమార్క కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం వల్ల ఇటు మహిళలు, అటు రైతులను దెబ్బకొడుతున్నారు. రేగుపళ్ళు తిని రేగుపళ్ళు అమ్ముకునే మనం.. ఇప్పుడు ఐదు వేళ్ళతో అన్నం తినేందుకోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టించింది. నాగార్జున సాగర్ సహా ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది. ఆ ప్రాజెక్టుల పుణ్యమే … [Read more...] about ఒకే దెబ్బకు రెండు పిట్టలు
న్యాయవాది దంపతుల హత్య వెనుక టిఆర్ఎస్ హస్తం
ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు న్యాయవాది దంపతులు, గట్టు వామన్ రావు,గట్టు నాగమణిల హత్యపై సిబిఐ దర్యాప్తును చేయాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వనరులను కొల్లగొడుతోంది. ఈ హత్య వెనుక టిఆర్ఎస్ మద్దతుగల మాఫియా ప్రమేయం ఉందని అనుమానంగా కూడా ఉంది. దంపతులను దారుణంగా హత్య చేయడాన్ని ముఖ్యమంత్రి కనీసం ఖండించలేదు. మంథని లో దళితుడు షీలామ్ రంగయ్య లాక్ అప్ మరణాన్ని … [Read more...] about న్యాయవాది దంపతుల హత్య వెనుక టిఆర్ఎస్ హస్తం
ఇండియా బనానా రిపబ్లిక్.. దేశాన్ని రక్షించేందుకు అమెరికాలో నా అమరణ దీక్ష
డా.లోకేష్ బాబు భారతదేశం భారతదేశంలో ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ అబద్ధాపు పునాదులపై ఏర్పడ్డాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశాన్ని కాగితపు రిపబ్లిక్ అనేందుకు నేను ఏ మాత్రం వెనుకాడబోను. ఇండియాలో 2018 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో మోసం జరిగింది. దాని గురించి … [Read more...] about ఇండియా బనానా రిపబ్లిక్.. దేశాన్ని రక్షించేందుకు అమెరికాలో నా అమరణ దీక్ష
వామనరావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
ఇందిరాశోభన్, టీపీసీసీ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. పట్టపగలు కారులోనే దుండగులు న్యాయవాది వామనరావు, నాగమణి దంపతులను కత్తులతో నరికి చంపుతుంటే.. పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా..? ఇప్పటికే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుతుందని … [Read more...] about వామనరావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
బిజెపి టిఆర్ఎస్ ను తరిమికొట్టాలి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి,రాములు నాయక్ ని గెలిపించాలని కోరుతున్నాను. చిన్నారెడ్డి గారు వ్యవసాయ రంగంలో పీహెచ్ది చేసిన వ్యక్తి. నిజాయితీ గల వ్యక్తి చిన్నారెడ్డి.రాజకీయలు మొత్తం కమర్షియల్ అయ్యాయి.. అలాంటి సమయాల్లో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తి చిన్నారెడ్డి. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబం లో పుట్టి … [Read more...] about బిజెపి టిఆర్ఎస్ ను తరిమికొట్టాలి
నీ ప్రేమలు ఏపాటివో తెలుసు కేసీఆర్
దాసోజు శ్రవణ్ టీపీసీసీ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం లో బీసీ కమిషన్ కాలపరిమితి గత అక్టోబర్ 26 2019 వ సంవత్సరమే ముగిసినప్పటికీ ఇంతవరకు పునరుద్దరించలేదు. రాజ్యాంగ బద్దమైన ఈ కమిషన్ ను పునరుద్ధరించడం లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందో అంతుచిక్కడం లేదు. దేశం లో కేవలం తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే రాజ్యాంగ సవరణలను బేఖాతరు చేస్తూ కమిషన్ లను రాజ్యాంగ బద్దమైన … [Read more...] about నీ ప్రేమలు ఏపాటివో తెలుసు కేసీఆర్
కెసిఆర్ కు తగిన బుద్ది చెప్పండి
చిన్నారెడ్డి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి 10 తేదీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని హాలియాలో వరాలు కురిపించారు. 11 న ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వారికీ ముందే తెలిసి సభ పెట్టారు. తెలంగాణ ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు నిరాశలో వున్నారు. వచ్చే నెల జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ కి తగిన బుద్ది … [Read more...] about కెసిఆర్ కు తగిన బుద్ది చెప్పండి
కేసీఆర్ సిద్ధమా ? నేను సిద్ధం
భట్టి విక్రమార్క సీఎల్పీ నేత ముఖ్యమంత్రి మాటల్లో నిరాశ, నిస్పృహలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఒక్కరోజుకే బెంబేలు ఎత్తితే ఎలా రైతు యాత్ర ఇంకా చాలా రోజులు జరుగుతుంది. రైతులు మాట్లాడుతుంటే కేసీఆర్ బెంబేలు అవుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లో ఉండి, వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టడమే నా పని. నీటిపారుదల ప్రాజెక్ట్స్ పై ఢిల్లీ నిపుణుల కమిటీ చేత దర్యాఫ్తు చేయిచేస్తే … [Read more...] about కేసీఆర్ సిద్ధమా ? నేను సిద్ధం