క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2021 ఐపీఎల్ వేలం తేదీ కన్ఫామైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆక్షన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించింది. ‘గమనిక.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం. వేదిక: చెన్నై’ అంటూ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. ఈ వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ రెడీ అవుతోంది. కింగ్స్ ఎల్వెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు … [Read more...] about ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం
వేడి వేడిగా
బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే
12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో.. శారీరక స్పర్శ( స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్) లేనందున నిందితుడిని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలో తాజాగా ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కలతపెట్టేదిగా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వినిపించిన వాదనలతో.. ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీం … [Read more...] about బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే
పీఆర్సీ లీక్ పై సర్కార్ సీరియస్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చింది. బైశ్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ గత నెల డిసెంబర్ 31నే నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదింపులు చేయాలని సీఎస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. అయితే, కమిటీ సంప్రదింపులు మొదలవ్వకముందే … [Read more...] about పీఆర్సీ లీక్ పై సర్కార్ సీరియస్
తెగని ఏపీ పంచాయతీ..ఇంకా ఉంది!
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సోమవారమే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఇంకా ఆటంకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి తీర్పునకు ముందే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. 2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తే.. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోల్పోతుందని అడ్వకేట్ శివప్రసాద్ … [Read more...] about తెగని ఏపీ పంచాయతీ..ఇంకా ఉంది!
ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు.. ఢిల్లీలోని ఎర్రకోట పైకి ఎక్కి బీభత్సం సృష్టించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటపై జెండాలు పాతి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో వారసత్వ సంపదకు అయిన ఎర్రకోటను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సందర్శించారు. రైతుల దాడిలో కోట కొంత ధ్వంసమైనట్టుగా … [Read more...] about ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
తెలంగాణ కరోనా-147 కేసులు.. 399 రికవరీలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 147 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 32 మందికి పాజిటివ్గా తేలింది. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. తెలంగాణలో మొత్తం … [Read more...] about తెలంగాణ కరోనా-147 కేసులు.. 399 రికవరీలు
ఆల్టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధర
వాహనదారులపై ఆయిల్ కంపెనీలు ధరల కక్షగట్టినట్టే కనిపిస్తున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వారి పర్సులను ఖాళీ చేస్తున్నాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచిన కంపెనీలు.. ఇవాళ మరో మరో 27 పైసలు బాదేశాయి. తాజా పెంపుతో దేశంలో పెట్రో ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు అత్యధికంగా జైపూర్, ముంబైలో ఉన్నాయి. జైపూర్లో … [Read more...] about ఆల్టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధర
తెలంగాణ ఉద్యోగులకు 7.5శాతం జీతాలు పెంచాలి- కమిషన్
తెలంగాణలో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిషన్ రిపోర్టు భయటకు వచ్చేసింది. పీఆర్సీకి సంబంధించి బిశ్వాల్ కమిటీ గత నెల 31న ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వగా... తాజాగా నివేదికను సర్కార్ బహిర్గతం చేసింది. కొత్త పీఆర్సీ ఎంత ఇవ్వాలని చెప్పారంటే.... 1.ఉద్యోగులకు పీఆర్సీని 7.5శాతం పెంచాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో కనిష్ట … [Read more...] about తెలంగాణ ఉద్యోగులకు 7.5శాతం జీతాలు పెంచాలి- కమిషన్
దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులుశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 10 వేలలోపే నమోదు కాగా.. ఇవాళ 12 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,689 మందిలో కరోనా వైరస్ బయటపడింది. ఇక ఈ మహమ్మారి కారణంగా నిన్న 137 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి నుంచి తాజాగా 13,320 మంది కోలుకున్నారు. మరోవైపు నేటి ఉదయం వరకు 20.29 లక్షల మందికి … [Read more...] about దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులు
శశికళ నేడే విడుదల!
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు స్వేచ్ఛ లభించనుంది. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న ఆమె శిక్షా కాలం నేటితో ముగుస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళను ఇవాళ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా విక్టోరియా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు అక్కడే కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం … [Read more...] about శశికళ నేడే విడుదల!