• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఎవరూ ఆకలితో అలమటించొద్దు…

Published on : March 26, 2020 at 3:01 pm

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద రూ. కోటి 70 వేల లక్షల  కోట్లను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రోజు వారీ కూలీ చేసుకునే పేదలు, వలస కూలీలకు ఈ పథకం ఉపయోగపడనుంది.

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుండి సేవ చేస్తోన్న డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూ 50 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ను కూడా మంత్రి ప్రటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ రంగాల ప్రజలు, పారిశ్రామిక రంగాలకు జరగుతోన్న నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కు మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు. మహిళలు,పెన్షనర్లు, దివ్యాంగులతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఎనిమిది విభాగాలు విభజించి నష్టాలను అంచనా వేస్తున్నారు.

ఆహార భద్రతా పథకం కింద నమోదైన పేదలకు మూడు నెలల వరకు 5 కిలోల బియ్యం, గోదుమలు, ఒక కిలో పప్పు ధాన్యాలను ఉచితంగా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రైతులకు ప్రతి ఏటా ఇచ్చే రూ. 6000 లను విడుదల చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. జన్ థన్ ఖాతాదారులు నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం మూడు నెలలు ఎక్స్ గ్రేషియా అందించనుంది. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేగాకుండా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే వేతనాన్ని 182 రూపాలయ నుంచి 202 రూపాలయకు పెంచింది. ఇది 5 కోట్ల మంది కూలీలకు వర్తిస్తుంది.8కోట్ల ఉజ్వల లబ్ధి దారులకు మూడు నెలలు ఉచితంగా గ్యాస్ అందిచనుంది. లాక్ డౌన్ వల్ల ఎవరూ ఆకలితో అలమటించొద్దు అని నిర్మలా సీతారామన్ అన్నారు.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ, రాజకీయాలు, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇదే ?

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇదే ?

దిల్ రాజు పై నాని గరం గరం ?

దిల్ రాజు పై నాని గరం గరం ?

తాండ‌వ్ నిర్మాత‌ల‌కు సుప్రీం షాక్

తాండ‌వ్ నిర్మాత‌ల‌కు సుప్రీం షాక్

ఇక ఆ సీన్ లకు కూడా లావణ్య ఓకే చెప్పినట్టేనా ?

ఇక ఆ సీన్ లకు కూడా లావణ్య ఓకే చెప్పినట్టేనా ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

జ‌న‌వ‌రి 31వ‌ర‌కు ఎర్ర‌కోట మూసివేత‌

జ‌న‌వ‌రి 31వ‌ర‌కు ఎర్ర‌కోట మూసివేత‌

ఏపీలో త‌గ్గిన క‌రోనా టెస్టులు- కేసులు

ఏపీలో త‌గ్గిన క‌రోనా టెస్టులు- కేసులు

H1B వీసాదారుల‌కు కొత్త అధ్య‌క్షుడు గుడ్ న్యూస్

H1B వీసాదారుల‌కు కొత్త అధ్య‌క్షుడు గుడ్ న్యూస్

supreme court deadline to bjp govt over floor test in maharashtra

ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక‌

telangana secrateriat

పీఆర్సీపై సీఎంతోనే తేల్చుకుంటాం- ఉద్యోగ సంఘాలు

father mother

మ‌ద‌న‌ప‌ల్లె కూతుళ్ల హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)