• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

Last Updated: January 28, 2023 at 8:31 pm

అమెరికాకు చెందిన పెట్టుబ‌డుల ప‌రిశోధ‌న సంస్థ హిండెన్‌ బ‌ర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోప‌ణ‌లు అదానీ గ్రూప్ షేర్ల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అన్నీ ఢమాల్ అంటున్నాయి. ఈ గ్రూప్ లో పలు కంపెనీల షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ మలుపు తీసుకుంటోంది.

ఈ అంశంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా అదానీ గ్రూప్‌ పై హిండెన్ బ‌ర్గ్ ఇచ్చిన నివేదిక‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

అదానీ గ్రూప్ స్టాకుల్లో ఎల్ఐసీ, ఎస్‌బీఐ సంస్థ‌లు రూ. 77 వేల కోట్లు, రూ. 80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి? ఎల్ఐసీ, ఎస్‌బీఐ సంస్థ‌ల‌ను నెట్టిందెవ‌రు? ఈ మొత్తం వ్య‌వ‌హారంలో వారికి ఎవ‌రు స‌హాయం చేశారు? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ తీవ్ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ అన్నారు.

There are serious questions that need to be answered by the NPA Govt on #HindenburgReport

Why do LIC & SBI have such large exposure ₹77,000 Cr & ₹80,000 Crore to Adani group stocks? Who pushed them to do so?

Who was aiding & abetting them in this entire episode?

— KTR (@KTRBRS) January 28, 2023

అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ లో అవకతవకల వార్తలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయ నివేదికలపై ప్రతి భారతీయుడు సందేహాలకు కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సెబీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు కవిత.

Primary Sidebar

తాజా వార్తలు

ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు మోడీ!

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్ బాన్సురీ స్వరాజ్

చెల్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన సోదరులు!

గాంధీజీకి డిగ్రీ లేదా? తుషార్ గాంధీ ఫైర్

ప్రముఖ నటుడు కన్నుమూత!

గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఆస్పత్రికి తాళం వేసి… పానీ పూరీ దుకాణం పెట్టిన డాక్టర్..!

మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్…!

ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి నానా హంగామా చేస్తున్నారు… చంద్రబాబుపై రోజా ఫైర్..!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఫిల్మ్ నగర్

ramcharan rc15 movie title announced as game changer

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

malayalam actor former loksabha mp innocent passed away

ప్రముఖ నటుడు కన్నుమూత!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

balakrishna ipl 2023 commentator telugu hero nandamuri balakrishna turns as ipl commentator

ఐపీఎల్ 2023 కామెంటేటర్‎గా బాలయ్య!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap