ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సంక్రాంతి పండుగ రోజు కూడ రైతులు నిరసన దీక్ష కొనసాగించారు. అమరావతి సమీపంలోని మందడలో సంక్రాంతి పండుగ రోజు జరిగిన దీక్షలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణి ఉన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » నిరసన దీక్షలో చంద్రబాబు కుటుంబం