• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » బాబాయిని చంపినంత సులువుగా నన్ను చంపొచ్చు అనుకుంటున్నారు: చంద్రబాబు…!

బాబాయిని చంపినంత సులువుగా నన్ను చంపొచ్చు అనుకుంటున్నారు: చంద్రబాబు…!

Last Updated: November 30, 2022 at 7:27 pm

వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపొచ్చని సీఎం జగన్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు లోకేశ్ ను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. బాబాయిని చంపిన వాడు నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, ఇదేం ఖర్మ అని ఆయన మండిపడ్డారు.

 

వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశమన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో విజయరాయి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్​కి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నది ప్రజల డిమాండ్ అని ఆయన తెలిపారు.

వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి ఉండబోదన్నారు. వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావటం జగన్ రెడ్డికి గట్టి చెంపదెబ్బ ఆని ఆయన వ్యాఖ్యానించారు. తండ్రి హత్య కేసుపై సునీత సుప్రీం కోర్టు వరకు చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలన్నారు.

తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని వైఎస్‌ సునీత పోరాడుతోందన్నారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే పోలవరాన్ని ముంచేస్తారని తాను ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ముద్దులు పెడితే మోసపోవద్దని, పిడిగుద్దులు ఉంటాయని తాను గతంలోనే చెప్పినట్లు పేర్కొన్నారు.

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యం కోసమే చేపట్టనన్నారు. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేశానన్నారు. వైసీపీ రాగానే ప్రాజెక్టు రివర్స్‌ టెండర్‌ చేపట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఫైర్ అయ్యారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఒకే రోజు మూడు పరీక్షలు… ఆందోళనలో అభ్యర్థులు…!

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు!

అక్కినేని మాట వినకుండా భానుమతి ఎంత నష్టపోయారో తెలుసా…?

తెలంగాణలో మరోసారి ఐపీఎస్ ల బదిలీలు

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap