• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » కేసీఆర్ తో విభేదాలు.. చినజీయర్ స్పందన ఇదే..!

కేసీఆర్ తో విభేదాలు.. చినజీయర్ స్పందన ఇదే..!

Last Updated: February 18, 2022 at 7:11 pm

సమతామూర్తి విగ్రహావిష్కరణ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. శిలాఫలకంపై పేరు లేకుండా చేసి అవమానించారని.. అందుకే కేసీఆర్ వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించారు చినజీయర్ స్వామి. సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో శనివారం కల్యాణ మహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు చినజీయర్. సమతామూర్తి కేంద్రానికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్ ​నని చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల వల్లే ఉత్సవాలకు సీఎం రాలేకపోయి ఉంటారని తెలిపారు. సమతామూర్తి వేడుకలకు సీఎం పూర్తి సహకారం ఉందన్నారు. కల్యాణానికి ఆహ్వానించామని చెప్పారు. స్వపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు ఇలా తమకు ఎవరితోనూ ఎలాంటి భేదాలు ఉండవని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ తో విభేదాలని అనడమే సరికాదన్న చినజీయర్.. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించామని గుర్తు చేశారు. ఆహ్వాన పత్రికలను అరబిక్ భాషలో కూడా ముద్రించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు.

రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు చినజీయర్. వీలయితే ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తి దర్శనానికి కార్యనిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక శనివారం శాంతి కళ్యాణం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల నిర్వహిస్తామని వివరించారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఎన్ఈసీ చైర్మన్ తో ప్రధాని మోడీ భేటీ

త‌డిసి ముద్దైన ఢిల్లీ.. ఉరుములు మెరుపుల‌తో భారీ వ‌ర్షం..!

అసలు వీడు మనిషేనా?.. సీఎం సీరియస్!

న‌యీం 2.. విద్యార్ధిపై దాడి చేసిన వార్డెన్..!

కపిల్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. బీజేపీతోనా?

ఏసీ రూమ్ లో దోమలు ఎందుకు కుట్టవు?

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్.. నిర‌స‌న కారుల ర‌చ్చ‌..!

హస్తంలో జోష్

అందరూ సమానమే… దళితుడి నోట్లో ఆహారం తీసుకుని తిన్న ఎమ్మెల్యే

పెట్రోల్ సరే.. లిక్కర్ సంగతేంటి సారూ?

నేడు ప్రివిలెజ్ కమిటీ ముందుకు కౌర్…!

ఆస్పత్రికి సిద్దూ… ప్రత్యేక వైద్య పరీక్షలు..!

ఫిల్మ్ నగర్

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్.. నిర‌స‌న కారుల ర‌చ్చ‌..!

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్.. నిర‌స‌న కారుల ర‌చ్చ‌..!

బెడ్ సీన్ ను ఎన్నిసార్లు చేశారు.. తిక్క ప్ర‌శ్న‌తో మాళ‌విక‌కు షాక్..!

బెడ్ సీన్ ను ఎన్నిసార్లు చేశారు.. తిక్క ప్ర‌శ్న‌తో మాళ‌విక‌కు షాక్..!

భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!

భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!

చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?

చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?

చెంపదెబ్బ వరకే ఉంది.. తర్వాత కాలెత్తమన్నాడు

చెంపదెబ్బ వరకే ఉంది.. తర్వాత కాలెత్తమన్నాడు

దిల్ రాజు చెప్పింది ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

దిల్ రాజు చెప్పింది ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్3 సినిమా.. హీరోలిద్దరికీ కీలకం

ఎఫ్3 సినిమా.. హీరోలిద్దరికీ కీలకం

అర్జున్ రెడ్డి తరహాలో బాలయ్య సినిమా

అర్జున్ రెడ్డి తరహాలో బాలయ్య సినిమా

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)