• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » చైనా లెక్కల ప్రకారం చనిపోయింది 908

చైనా లెక్కల ప్రకారం చనిపోయింది 908

Last Updated: February 10, 2020 at 2:36 pm

చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 908 కి చేరినట్టు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిలో ఎక్కువ శాతం వ్యుహాన్ దాని పరిసరాల్లో హుబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారే. ఈ ప్రాణాంతక వైరస్ కు ఆదివారం ఒక్కరోజే 97 మంది ప్రాణాలు కోల్పోయారని… ఇప్పటి వరకు 40,171 మందిలో వైరస్ నిర్ధారించినట్టు చైనా నేషనల్ హెల్త్ మిషన్ తెలియజేసింది.


కరోనా వైరస్ కారణంగా పొడిగించిన ల్యూనార్ న్యూ ఇయర్ సెలవులు ముగియడంతో ప్రజలు ఒక్కొక్కరుగా తమ విధులకు హాజరవుతున్నారు. చాలా మంది ఇంటి దగ్గరి నుంచే పని చేస్తున్నారు. అయితే ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొన లేదు. వైరస్ మృతులు ఎక్కువ మెయిన్ లాండ్ చైనాకే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. అయితే ప్రజలను వైరస్ భయం వెంటాడుతుంది. ముందు జాగ్రత్త చర్యలతో తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. వైరస్ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు గత ఎనిమిదేళ్లలో ఎన్నడు లేనంతగా ఆకాశాన్నంటాయి. దీంతో రిటైల్ ఇన్ ప్లేషన్ 5.4 కు చేరింది. ఆహార పదార్ధాల ధరలు 20.6 శాతానికి పెరిగాయి. కరోనా వైరస్ తో ఆ దేశ వాణిజ్యానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ట్రావెల్, సప్లై వ్యాపారాలు హాంగ్ కాంగ్ ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో ఉండే విదేశీయులను ఆయా దేశాలు తీసుకొని వెళ్లాయి. వైరస్ భయంతో కొన్ని దేశాలు చైనాకు విమానాలను రద్దు చేశాయి. చైనా బయట హాంగ్ కాంగ్ లో ఒకరు, ఫిలిప్పీన్స్ లో ఒకరు చొప్పున చనిపోయారు. జపాన్ లో డైమాండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ ప్రయాణీకుల్లో 60 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. వైరస్ అన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం చైనాలో వైరస్ కట్టడికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం

ఇదేం వింత ఆచారం రా బాబు..!!

రాష్ట్రం ఏర్పడింది.. కేసీఆర్ కుటుంబం కోసం కాదు!

ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కీలక నిర్ణయం…!

అబ్బుర పరుస్తున్న అరుదైన చేప…!

ఏడాదిలో 2.38 కోట్ల ఖాతాల బ్యాన్

కసబ్‌కు కూడా అంత సెక్యూరిటీ పెట్టలేదు

దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి… మీనా

అనసూయ ప్లేస్ లో హాట్ యాంకర్? జబర్దస్త్ ఇక మామూలుగా ఉండదు!

సిగ్నల్ దగ్గర ఇంజన్ ఆపడం మంచిదా…? ఇంజన్ ఆన్ లో ఉంటే ఉపయోగం ఏంటీ…?

వంద రోజుల ఆర్ ఆర్ ఆర్..!!

పెట్రోల్ స్కూటీ డిక్కీలో పెట్టవచ్చా…?

ఫిల్మ్ నగర్

దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి... మీనా

దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి… మీనా

anasuya feture image

అనసూయ ప్లేస్ లో హాట్ యాంకర్? జబర్దస్త్ ఇక మామూలుగా ఉండదు!

వంద రోజుల ఆర్ ఆర్ ఆర్..!!

వంద రోజుల ఆర్ ఆర్ ఆర్..!!

ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ మూడో భార్య‌

ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ మూడో భార్య‌

ఆయ‌న గురించా.. నాకు ఆ అర్హ‌త లేదు

ఆయ‌న గురించా.. నాకు ఆ అర్హ‌త లేదు

'గార్గి' తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి...

‘గార్గి’ తో రాబోతున్న సాయి ప‌ల్ల‌వి…

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)