• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు.. కాంగ్రెస్ ఘాటు విమర్శలు

దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు.. కాంగ్రెస్ ఘాటు విమర్శలు

Last Updated: March 26, 2022 at 9:54 pm

దేశంలోని సమస్యలపై కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు నిత్యం విమర్శలు గుప్పిస్తోనే ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ విమర్శలు సోషల్ మీడియా వేదికగా కాసా ఎక్కువగానే చేస్తున్నారు. చెప్పాలంటే బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది.

కాంగ్రెస్ అధికారంలో ఏం అభివృద్ధి చేయలేదని బీజేపీ అంటే.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. అయితే, తాజాగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వంలో ఆకలి కేకలు పెరిగాయని ఆరోపించింది. ఇందుకు శనివారం విడుద‌లైన గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్(ప్ర‌పంచ ఆక‌లి సూచిక‌)ను కాంగ్రెస్ ప్ర‌స్తావించింది.

ఈ సూచిక‌లో 116 దేశాలు ఉంటే.. భార‌త్ 101వ స్థానంలో నిలిచింది. 101వ స్థానంలో దేశం ఉందంటే.. దేశంలోని ప్ర‌జ‌లు ఏ మేర ఆక‌లిలో కూరుకుపోతున్నారో ఇట్టే అర్థం అవుతోంద‌ని కాంగ్రెస్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ ప‌రిస్థితిని రూపుమాపేందుకు బీజేపీ స‌ర్కారు ఏమీ చేయ‌డం లేద‌ని కూడా నిందించింది. ఇలాంటి ప్ర‌భుత్వం మ‌న‌కు అవ‌స‌ర‌మా? అంటూ కూడా దేశ ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్‌ను పెట్టింది.

‘ దేశం ఆకలితో బాధపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం తక్కువ సహాయం చేస్తోంది. తమ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా.. పట్టించుకోని ఉదాసీన ప్రభుత్వం, దేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోదు’ అంటూ ట్విట్ చేసింది.

A country suffering from hunger; a government doing little to help.

An apathetic government that does not not care about its people going hungry, does not hold the country’s best interest. pic.twitter.com/HOQdhasqpe

— Congress (@INCIndia) March 26, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కాంగ్రెస్‌లో చేరిన బండ్రు శోభారాణి

బీహార్ లో భారీగా బంగారం నిల్వలు… తవ్వకాలకు రెడీ అవుతున్న సర్కార్

మహేష్ సినిమాలో తారకరత్న ఉన్నాడా?

200 కోట్ల క్లబ్ లోకి మహేష్ మూవీ

ఎఫ్3 మూవీ 2 రోజుల వసూళ్లు

ది వారియర్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ ఆల్ ఇండియా సినిమా

ఆ భయంతోనే ఎన్టీఆర్ జపం చేస్తున్న టీఆర్ఎస్?

మీ పిల్లలు గూండాలుగా మారాలంటే బీజేపీ వెంట వెళ్లండి… కేజ్రీవాల్ ఫైర్

సరిహద్దుల వద్ద కనిపించిన డ్రోన్… కూల్చివేసిన పోలీసులు

ఇప్పుడేమంటారు.. సంజూ శాంసన్ భార్య పోస్ట్ వైరల్!

బ్యాంక్ కే కన్నం వేసిన మేనేజర్!

ఫిల్మ్ నగర్

మహేష్ సినిమాలో తారకరత్న ఉన్నాడా?

మహేష్ సినిమాలో తారకరత్న ఉన్నాడా?

200 కోట్ల క్లబ్ లోకి మహేష్ మూవీ

200 కోట్ల క్లబ్ లోకి మహేష్ మూవీ

ఎఫ్3 మూవీ 2 రోజుల వసూళ్లు

ఎఫ్3 మూవీ 2 రోజుల వసూళ్లు

ది వారియర్ షూటింగ్ అప్ డేట్స్

ది వారియర్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ ఆల్ ఇండియా సినిమా

మేజర్ ఆల్ ఇండియా సినిమా

‘మేజర్’ అమర్ రహే..అంటూ నినాదాలు..థియేటర్‌లో ఆడియన్స్ భావోద్వేగం

‘మేజర్’ అమర్ రహే..అంటూ నినాదాలు..థియేటర్‌లో ఆడియన్స్ భావోద్వేగం

ఒక్కటి కాబోతున్న నయనతార-విఘ్నేశ్ శివన్..పెళ్లి వేదిక ఇదే!

ఒక్కటి కాబోతున్న నయనతార-విఘ్నేశ్ శివన్..పెళ్లి వేదిక ఇదే!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)