• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కాంగ్రెస్ వాళ్ళు ద్రోహులు అనడం చరిత్రను వక్రీకరించడమే!!

కాంగ్రెస్ వాళ్ళు ద్రోహులు అనడం చరిత్రను వక్రీకరించడమే!!

Last Updated: November 30, 2022 at 4:37 pm

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ హైదరాబాద్ లోని గాంధీ భవన్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధి దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీలో కేసీఆరే చెప్పారు. రాజకీయ భోగాలు అనుభవిస్తున్నది మీరు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. కవిత పుట్టకముందే.. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని తెలిపారు మహేష్ కుమార్.

Telangana: TRS, BJP playing drama politics to project Congress in poor light, says Mahesh Kumar Goud | Hyderabad News - Times of India

బతుకమ్మ, వంటావార్పు చేస్తే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డరనేది అందరికీ తెలుసన్నారు మహేష్ కుమార్. కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత.. చర్చకు వస్తారా.. అంటూ సవాల్ విసిరారు. అసైన్డ్ భూములు కూడా వదలడం లేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 80 శాతం భూములు మీ చేతుల్లో ఉన్నాయని దుయ్యబట్టారు.

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల పరిస్తితి ఏంటి? అని ఒక్కసారి అయినా ఆలోచించారా? అంటూ ఆయన నిలదీశారు. ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న 80 శాతం మంది ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన వాళ్లే అని తెలిపారు మహేష్ కుమార్.

తెలంగాణ వచ్చినా.. ప్రజల బతుకులు మాత్రం మారలేదు. కానీ మీ కుటుంబ సభ్యుల బతుకులు బంగారం అయ్యాయి. ధరణి వల్ల ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే పరిస్థితి వచ్చిందన్నారు. పోడు భూముల సమస్యల వల్ల శ్రీనివాస్ అనే ఎఫ్ఆర్వో అధికారి చనిపోయాడన్నారు. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.

Primary Sidebar

తాజా వార్తలు

ఫార్ములా ఈ రేస్ ఎఫెక్ట్.. నరకయాతన పడుతోన్న నగర వాసులు

ప్రొఫెసర్ కాసీం అరెస్టు…!

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఒకే రోజు మూడు పరీక్షలు… ఆందోళనలో అభ్యర్థులు…!

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు!

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap