• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ షాక్

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ షాక్

Last Updated: February 11, 2023 at 5:43 pm

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు కు మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రైవేట్ డిస్కం బోర్డుల్లో ప్రభుత్వం నామినీలుగా నియమించిన వారిని తక్షణమే తొలగించాలని సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వీరిని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఈ పోస్టుల్లో నియమించారని, వీరి స్థానంలో సీనియర్ ప్రభుత్వ అధికారులను నియమిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.

Delhi LG Saxena orders removal of AAP members on board of private DISCOMS | Latest News Delhi - Hindustan Times

బీవై పీ ఎల్, బీఆర్పీ ఎల్, (అనిల్ అంబానీ), టాటా నేతృత్వం లోని ఎన్ డీ పీ డీ సీ ఎల్ డిస్కంలలో భారీ అవినీతి జరిగిందని సక్సేనా అనుమానిస్తున్నారు. ఈ డిస్కంలలో ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా, ఆప్ ఎంపీ ఎన్ డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తా, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ నామినీలుగా ఉన్నారు.

అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని డిస్కం బోర్డుల్లో గల ప్రైవేటు ప్రతినిధులతో జాస్మిన్ షా, నవీన్ గుప్తా కుమ్మక్కయ్యారని, ప్రభుత్వ ఖజానాకు దాదాపు 8 వేల కోట్ల నష్టం కలిగించారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. రాజ్యాంగంలోని 239 ఏఏ లోని కొన్ని పరస్పర విరుద్ధ అంశాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తనకు అనువుగా వినియోగించుకుని ఈ బోర్డుల్లో తనవారిని కొనసాగేలా చేసిందని ఈ ప్రకటనలో ఆరోపించారు.

వీరి అక్రమ ప్రవర్తన తెలిసినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా చూసీచూడనట్టు ఉందని, … అంబానీ నేతృత్వం లోని డిస్కంలకు ప్రయోజనం కలిగేలా వీరు వ్యవహరించారని సక్సేనా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన దీన్ని రాష్ట్రపతి కార్యాలయానికి నివేదించారు. అయితే సక్సేనా ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, విద్యుత్తుపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని ఆప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ అన్నింటినీ సక్సేనా అపహాస్యం చేసినట్టవుతోందని కేజ్రీవాల్ సర్కార్ దుయ్యబట్టింది.

Primary Sidebar

తాజా వార్తలు

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

హోం వర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిచంపిన టీచర్…!

తమ్ముడి పెళ్లికి కలకాలం గుర్తుండి పోయేకానుకిచ్చిన అన్న…!

ఇప్పటి వరకు అనర్హత వేటు ఎదుర్కొన్నది వీళ్లే..!

ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక సీఎం జగన్‌కు నిద్ర పట్టడం లేదు..!

నియంత నుంచి దేశాన్ని కాపాడుకోవాలి.. కేజ్రీవాల్

తప్పు చేశారు కాబట్టే రాహుల్ కి శిక్ష పడింది: డీకే అరుణ

రాహుల్ గాంధీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు… కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ట్వీట్..!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

దేశంలో దొంగను దొంగా అని పిలవడం కూడా నేరంగా మారింది…!

ఫిల్మ్ నగర్

ఎంపీ రాఘవ్,పరిణీతిల  డేరింగ్ డేటింగ్ ... !?

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు ...!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో...!

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో…!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం...!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం…!

mohan babu anger on manchu vishnu and manoj issue

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap