• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » ఆ తీర్మానాన్ని చట్టం చేయొద్దు..ప్లీజ్ మేడమ్!

ఆ తీర్మానాన్ని చట్టం చేయొద్దు..ప్లీజ్ మేడమ్!

Last Updated: February 21, 2023 at 8:48 pm

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గవర్నర్ తమిళి సైని కలిసి ప్రధాన సమస్యలను ఆమెకు విన్నవించారు. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అనైతికంగా ప్రవేశపెట్టి ఆమోదించిన తీర్మానాన్ని చట్టం చేయొద్దని పొదెం వీరయ్య గవర్నర్ ను వేడుకున్నారు.

మూడు పంచాయతీల విభజనను భద్రాచలం ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ముంపు మండలాలు ఏపీలో కలపడం వల్ల భద్రాచలం శివారు ఐదు పంచాయతీలు ఆంధ్రాలో కలపడం వల్ల ఊరు రెండు కిలోమీటర్ల లోపే ఉందన్నారు. ఫలితంగా ఇప్పటికే డంపింగ్ యార్డ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భద్రాచలాన్ని మూడు ముక్కలుగా విభజిస్తే భద్రాచల ప్రజలు సాంకేతికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

జీవో నెంబర్ 45 ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొంది తమరి దగ్గరికి వచ్చిన మూడు పంచాయతీల బిల్లును పున:పరిశీలన చేసి రద్దు చేయాలని వేడుకున్నారు. అలాగే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులకు ఎకరానికి 30 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కోరారు.

రెండు మూడు పంటలు పండిస్తున్న భూములను రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ నష్టపరిహారంగా 8 లక్షలకే తీసుకుంటున్నదని వినతిపత్రంలో పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాంత అభివృద్ధి విషయమైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేసే విషయంలో సహాయం చేయాలని కోరారు.

Primary Sidebar

తాజా వార్తలు

అందరూ రేవంత్ వెంటే నడవాలి..అప్పుడే!

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ చేసింది వాళ్ళిద్దరే!

పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదు..!

అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రిపాలైన సూపర్ పోలీస్

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap