• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

న‌డుస్తున్న‌బ‌స్సులో మంట‌లు- ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Published on : August 12, 2020 at 9:36 am

కర్ణాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున విజయపుర నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌టంతో ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ కెఆర్ హళ్లి వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Image

ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 32 మంది ప్రయాణికులున్న‌ట్లు తెలుస్తోంది. బ‌స్సులో త‌లెత్తిన ఇంజీన్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచ‌నాకు వ‌చ్చారు. స‌జీవ ద‌హ‌నం అయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. ఇత‌ర క్షతగాత్రులను స్థానిక‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Karnataka: Five people, including a baby, charred to death and 27 injured, last night in Hiriyur near Chitradurga district, after their bus caught fire on National Highway 4. The injured have been shifted to hospital. pic.twitter.com/Je1PxEbTv4

— ANI (@ANI) August 12, 2020

tolivelugu app download

Filed Under: Business

Primary Sidebar

ఫిల్మ్ నగర్

తల్లి పాత్రలు చేయడానికి రెడీ... శృతి

తల్లి పాత్రలు చేయడానికి రెడీ… శృతి

పిట్ట‌క‌థ‌ల‌తో నెట్ ఫ్లిక్స్

పిట్ట‌క‌థ‌ల‌తో నెట్ ఫ్లిక్స్

thaman special treat to allu arjun fans over samajavaragamana song

మెగా ప్రాజెక్టు సొంతం చేసుకున్న థ‌మ‌న్

రాశిక‌న్నాకు ఆ హీరో నో చెప్పాడా...?

రాశిక‌న్నాకు ఆ హీరో నో చెప్పాడా…?

ప‌వ‌న్ చుట్టూ ఆ ద‌ర్శకుడి ప్ర‌ద‌క్షిణ‌లు

ప‌వ‌న్ చుట్టూ ఆ ద‌ర్శకుడి ప్ర‌ద‌క్షిణ‌లు

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

తెలంగాణః క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త మృతి

తెలంగాణః క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త మృతి

కేటీఆర్‌ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్

కేటీఆర్‌ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివార‌ణ పూజ‌లు?

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివార‌ణ పూజ‌లు?

ఎట్ట‌కేల‌కు అక్ష‌య గోల్డ్ కేసులో క‌ద‌లిక‌

ఎట్ట‌కేల‌కు అక్ష‌య గోల్డ్ కేసులో క‌ద‌లిక‌

ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు

ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు

రైతుల ర్యాలీపై నిర్ణ‌యం పోలీసుల‌దే.. కేంద్రం జోక్యం త‌గ‌ద‌న్న సుప్రీం

రైతుల ర్యాలీపై నిర్ణ‌యం పోలీసుల‌దే.. కేంద్రం జోక్యం త‌గ‌ద‌న్న సుప్రీం

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)