• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » గోధ్రా ఘటన.. దోషులకు మరణశిక్ష పడాల్సిందేనన్న గుజరాత్

గోధ్రా ఘటన.. దోషులకు మరణశిక్ష పడాల్సిందేనన్న గుజరాత్

Last Updated: February 20, 2023 at 5:26 pm

గోధ్రా ఘటనకు సంబంధించి 11 మంది దోషులకుమరణశిక్ష విధించాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం ..సుప్రీంకోర్టుకు తెలిపింది. 2002 లో జరిగిన ఈ సంఘటనను అత్యంత అరుదైనదిగా పేర్కొంది. టాడా లోని వివిధ సెక్షన్ల కింద వీరిపై అభియోగాలు ఉన్నాయని, అందువల్ల ప్రభుత్వ పాలసీ మేరకు వీరిని ముందుగా జైలు నుంచి రిలీజ్ చేయరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.

Godhra case: రైలును తగులబెట్టిన ఘటనలో దోషుల విడుదలకు గుజరాత్ సర్కారు అభ్యంతరాలు - 10TV Telugu Godhra case convicts not eligible for premature release, Gujarat govt tells Supreme Court

ఈ కేసు తీవ్రతను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. నాడు ఆ ఘటనలో గోద్రా రైల్లో 59 మంది సజీవదహనమయ్యారని, బయటి నుంచి బోగీని లాక్ చేసేశారని, మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యంగా నలుగురి పాత్ర కీలకమైనదన్నారు.

ఈ కేసులో 11 మంది నిందితుల మరణ శిక్షను 2017 లో గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2011 లో 31 మంది నిందితులను దోషులుగా ట్రయల్ కోర్టు ప్రకటించింది. 63 మందిని నిర్దోషులుగా విడిచి పుచ్చింది. 31 మంది దోషుల్లో 11 మందికి మరణ శిక్ష విధించాలని తీర్పునిచ్చింది. .

అయితే 2017 లో హైకోర్టు వీటిని యావజ్జీవ ఖైదుగా మార్చిన విషయాన్ని మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ దోషులు 2018 లో కోర్టును అభ్యర్థించారు. ఈకేసును సోమవారం పరిశీలించిన కోర్టు.. మూడు వారాల తరువాత దీన్ని లిస్ట్ లో పెట్టాలని ఆదేశించింది . విచారణకు ముందు ఈ దోషుల వివరాలనన్నింటినీ డాక్యుమెంట్లతో సహా సమర్పించాలని కూడా సూచించింది.

Primary Sidebar

తాజా వార్తలు

గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఆస్పత్రికి తాళం వేసి… పానీ పూరీ దుకాణం పెట్టిన డాక్టర్..!

మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్…!

ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి నానా హంగామా చేస్తున్నారు… చంద్రబాబుపై రోజా ఫైర్..!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

పెదరాయుడు విలన్ రియల్ లైఫ్ లో కూడా విలనేనా…?

కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా… సింగిల్ బెడ్ రూమ్ లోనే ఉండే నటుడు…!

తరుణ్ కి ఆ హీరోయిన్ తో పెళ్లి కావాల్సిందా…?

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

కేంద్రం కనీసం ఒక్క ఫ్లై ఓవర్ ను కూడా పూర్తి చేయలేకపోయింది: కేటీఆర్

ఫిల్మ్ నగర్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

balakrishna ipl 2023 commentator telugu hero nandamuri balakrishna turns as ipl commentator

ఐపీఎల్ 2023 కామెంటేటర్‎గా బాలయ్య!

hero sai dharam tej pawan kalyan movie copmletes talkie part of vinodayaseetham remake

థ్యాంక్యూ గాడ్‌..సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేశాం!

ccl 2023 telugu warriors akhil team won the title

తెలుగు వారియర్స్‌ కి నాలుగోసారి కప్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap