• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » గంగా ప్రక్షాళనపై రెండు చేపలతో అధ్యయనం

గంగా ప్రక్షాళనపై రెండు చేపలతో అధ్యయనం

Last Updated: June 11, 2022 at 7:00 pm

గంగానది ప్రక్షాళనకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ప్రక్షాళన కోసం ఇంత వరకు తీసుకున్న చర్యలు ఎంతమేరకు సఫలమయ్యాయో తెలసుకునేందుకు అధ్యయనాలు చేస్తోంది. ఇందుకోసం రెండు రకాల చేపలను వినియోగించాలన్న భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.

ఈ పరిశోధనల కోసం ముందుగా డాల్ఫిన్లు, హిల్సా చేపల జీవిత చక్రంపై అధ్యయనం చేయనున్నది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ అండ్‌ నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహాయంతో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా (ఎన్ఎంసీజీ) శాస్రవేత్తలు అధ్యయనం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా జలచరజీవులైన డాల్ఫిన్లు, హిల్సా చేపలు, సూక్ష్మజీవులపై అధ్యయనం చేపట్టి తద్వారా నది ఎంత వరకు శుభ్రంగా మారిందో తెలుసుకోనున్నారు. దీనిపై ఎన్ఎంసీజీ డైరెక్టర్‌ జనరల్‌ జీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ…

నది ఆరోగ్యాన్ని నెలకొల్పడంలో బయో ఇండికేటర్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయని తెలిపారు. నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను ఈ మిషన్‌ కింద చేపట్టామని చెప్పారు. నది ఎంతమేరకు మెరుగుపడింతో ఈ అధ్యయనం ద్వారా పరిశీలించాల్సి వుందన్నారు.

సూక్ష్మజీవుల వైవిధ్యంపై మానవుని ప్రభావం ఎంత వరకు ఉందన్న అంశంతో పాటు గంగా నదిలో ఉన్న ఈ.కోలై మూలాలపై కూడా అధ్యయనం చేయనున్నట్టు ఆయన వివరించారు. ఎన్ఎంసీజీ ద్వారా గంగా నదిపై జరుగుతున్న అధ్యయనాలు, పరిశోధనల్లో ఇది ఓ భాగమని తెలిపారు. గంగా నదికి సంబంధించిన అంశాలపై పరిశోధన, విధానం, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించినున్నట్టు చెప్పారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

పెళ్లి మండ‌పంలోనే ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

అచ్చెన్న సారీ: అలా జ‌రుగుతుంద‌నుకోలేదు…కిష‌న్ రెడ్డి

శ్వేతా చౌదరి కేసులో కొత్త కోణం

సర్వీస్ ఛార్జ్ విధించడం నిషేధం..

సైదిరెడ్డి.. ఎందుకీ కక్కుర్తి!

న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. ఇబ్బందుల్లో ప్ర‌జ‌లు..

వారికి భ‌ర్త శ‌త్రువుతో స‌మానం..!!

బుమ్రా అకౌంట్లో మ‌రో రికార్డు..

కాఫీలు అందించిన ట్విట్ట‌ర్ సీఈవో..!!

చేత‌నైతే ప‌ట్టుకోండి చూద్దాం..!!

ఫిల్మ్ నగర్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

కాళీ పోస్టర్ వివాదాస్పదం... !

కాళీ పోస్టర్ వివాదాస్పదం… !

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)