భద్రాచలం: గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాద్రి దగ్గర గోదావరి నీటిమట్టం 46 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం మండలం, పర్ణశాల దగ్గర సీతవాగు ఉప్పొంగింది. సీతమ్మవారి విగ్రహం, నార చీరల గుర్తులు నీట మునిగాయి.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఉధృతంగా గోదావరి