• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఘజియాబాద్ ‘దిగ్బంధం’ .. భారత్ జోడో యాత్రలో జన సంద్రం

ఘజియాబాద్ ‘దిగ్బంధం’ .. భారత్ జోడో యాత్రలో జన సంద్రం

Last Updated: January 3, 2023 at 4:45 pm

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర మంగళవారం యూపీ.. ఘజియాబాద్ లోని ‘లోనీ’ బోర్డర్లో ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా ఈ బోర్డర్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రోడ్లన్నీ జన సందోహంతో క్రిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కోసమని ప్రత్యేకంగా ఆయా రూట్లను ఫిక్స్ చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు నానా పాట్లు పడ్డారు.

Heavy traffic jam in Ghaziabad as Bharat Jodo Yatra enters Uttar Pradesh - India Today

ఈ యాత్ర సాగుతున్న రూట్లలో కాకుండా ఇతర రూట్లలో ప్రయాణించాలని, అనేక చోట్ల రూట్లను డైవర్ట్ చేశామని ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలను జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని వారు పేర్కొన్నారు. ‘లోనీ’ ఎంట్రీని పూర్తిగా మూసి వేశారు. అయితే ఇప్పటికే రాహుల్ సెక్యూరిటీపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

తన పాదయాత్రలో పాల్గొనాలని రాహుల్ అన్ని పార్టీల నేతలను కోరడం కూడా ఒక విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడానికి కారణమవుతోందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాహుల్ కి సెక్యూరిటీ దాదాపు సమస్యగా మారిందని అంటున్నారు. తనకు సమీపంగా వస్తున్నవారిని ఆయన నివారించలేకపోతున్నారని, కేవలం ఆయనను చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఘజియాబాద్ నుంచి రాహుల్ యాత్ర మొదలై బుధవారం యూపీ చేరుకోనుంది. ఈ నెల 5 వరకు ఈ రాష్ట్రంలో యాత్ర సాగుతుంది. 6 న హర్యానాలో, 11 న పంజాబ్ లో ప్రవేశిస్తుంది.

తమరాష్ట్రంలో రాహుల్ యాత్రకు పూర్తి భద్రత కల్పిస్తామని హర్యానా హోమ్ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో యాత్ర మొదటిదశలో.. డిసెంబరు 21-23 తేదీల్లో కేవలం కొన్ని సెగ్మెంట్లలో సాగింది. మొదటి దశలో 9 రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను నిర్వహించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Primary Sidebar

తాజా వార్తలు

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు….!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ …!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు…పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

కోర్టులో ఉన్న క్యాపిటల్ ని సీఎమ్ ఎలా ప్రకటిస్తారు..!? : ఎంపీ జీవిఎల్

వివాహేతర సంబంధం నేరం కాదన్న తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…!

అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.. కానీ!!

రైలు కింద పడి ఛీఫ్ లోకో పైలట్ బలవన్మరణం…!

అప్పటి నుంచే నేను గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకం

తన  వర్ధంతిని  తానే ఘనంగా నిర్వహించుకుంటున్న వృద్ధుడు…!

లిక్కర్ పాలసీకి సవరణలు చేయాల్సిందే.. ఉమా భారతి

హైద‌రాబాద్‌లో ఐదు కంపెనీలపై ఐటీ దాడులు.

బ్రేకింగ్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఫిల్మ్ నగర్

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు....!

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు….!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ ...!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ …!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు...పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు…పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

పఠాన్ సక్సెస్.. భావోద్వేగానికి గురైన దీపికా

పఠాన్ సక్సెస్.. భావోద్వేగానికి గురైన దీపికా

'నా ఫ్లైట్ మిస్ అయింది'.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

‘నా ఫ్లైట్ మిస్ అయింది’.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

రుషికేష్‌లో విరుష్క!

రుషికేష్‌లో విరుష్క!

ఆ మాట నాకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది..!

ఆ మాట నాకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది..!

ట్రేడ్ టాక్.. ఈవారం పఠాన్ దే హవా!

ట్రేడ్ టాక్.. ఈవారం పఠాన్ దే హవా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap