• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » మునుగోడు కొత్త ఓటర్ల లిస్ట్ పై పిటిషన్.. హైకోర్టు విచారణ వాయిదా

మునుగోడు కొత్త ఓటర్ల లిస్ట్ పై పిటిషన్.. హైకోర్టు విచారణ వాయిదా

Last Updated: October 13, 2022 at 3:53 pm

మునుగోడు బై ఎలక్షన్స్ కొత్త ఓటర్ల జాబితా పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ధర్మాసనం పరిశీలించింది. కొత్త ఓటర్ల జాబితా నివేదికను ఈసీకి సమర్పించాలని కోరుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. గురువారం కొత్త ఓటర్ల లిస్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారన జరిగింది.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యిందని… నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని బీజేపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31 నాటికి ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఈసీకి ఆదేశించాలని కోరింది.

ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం గురువారం విచారణ జరుపుతామని చెప్పింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఉప ఎన్నికల సందర్భంగా నమోదు అయిన ఓటర్ల లిస్ట్ ను సమర్పించాలని ఈసీకి ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Primary Sidebar

తాజా వార్తలు

నిద్రలేమితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

అమెరికాకు మరో హెచ్చరిక..నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం!

తృణమూల్ కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం

‘బీజేపీకి జై కొట్టకపోతే.. జైలుకు పోతావ్’.. ప్రతిపక్షాలకు బెదిరింపులు

ఎంపీ, ఎమ్మెల్యేలతో వేదిక పంచుకున్న అత్యాచార నిందితుడు..మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత!

పార్లమెంట్ లో రాహుల్ ‘సునామీ’ !

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

సుశాంత్ సింగ్ స్మృతుల్లో స్మృతి.. కంటతడి

ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు మోడీ!

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్ బాన్సురీ స్వరాజ్

ఫిల్మ్ నగర్

chiranjivi birthday wishes to ram charan

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

ramcharan rc15 movie title announced as game changer

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

malayalam actor former loksabha mp innocent passed away

ప్రముఖ నటుడి కన్నుమూత!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap