Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారాన్ని విజిలెన్సు విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించిన సర్కార్.
శాసనసభలో ప్రకటన దరిమిలా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సదావర్తి సత్రం భూముల వేలంపై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్