• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » అండమాన్స్ లో చైనాకు చెక్ పెడుతున్న ఇండియా

అండమాన్స్ లో చైనాకు చెక్ పెడుతున్న ఇండియా

Last Updated: March 14, 2023 at 11:08 am

చైనాను భూతలం మీది నుంచే కాకుండా సముద్ర తలంలోనూ ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రేట్ నికోబార్ దీవుల్లో పటిష్టమైన నేవల్ బేస్ ను ఏర్పాటు చేస్తోంది. మలక్కా జలసంధికి ప్రవేశ మార్గంగా భావిస్తున్న ఇక్కడ ఈ నౌకా స్థావరం ఏర్పాటవుతోంది. ఇది ఇండోనేసియా కి కేవలం 90 మైళ్ళ దూరంలో ఉంది.

How India's new naval base at Andamans will force Beijing to reassess its strategy | The Indian Express

హిందూ మహాసముద్రంలో చైనా తన సైనిక కార్యకలాపాలను పెంచుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ దీవుల్లోని డిగ్ భౌతి, గ్వాడార్ ప్రాంతంలో ఈ నేవల్ బేస్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐఎన్ఎస్ కొహసా పేరిట ఈ కొత్త స్థావరాన్ని నిర్మిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా రెగ్యులర్ గా తన యుద్ధ నౌకలను, సబ్ మెరైన్లను పంపుతున్న విషయాన్ని గుర్తించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ.. కొన్ని విదేశీ మీడియా సంస్థలు పరిస్థితిని రెచ్చగొడుతున్నాయని. మమ్మల్ని ఎదుర్కొవాలన్నదే ఇండియా ఉద్దేశంగా కనబడుతోందని తన మిలిటరీ వెబ్ సైట్ లో ఆరోపించింది.

అండమాన్ నికోబార్ దీవులు డొమినియన్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రాదేశిక ప్రాంతాలని, అక్కడ ఆ దేశం సైనిక స్థావరాలను నిర్మించడం సాధారణ విషయమేనని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఏషియన్ ఆఫ్రికన్ మిలిటరీ ఎఫైర్స్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ డింగ్ హావో వ్యాఖ్యానించారు. కానీ ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో తమ సైనిక కార్యకలాపాలను ఆయన సమర్థించారు. ఏ దేశాన్నీ బెదిరించడానికి తాము వీటిని చేపట్టడం లేదని, ప్రపంచ శాంతి, సుస్థిరతలకోసమేనని చెప్పారు. ఏది ఏమైనా ఇండియా మాత్రం ముందు జాగ్రత్త చర్యగా తన రక్షణ కోసం అండమాన్ నికోబార్ దీవుల్లో నౌకా స్థావరం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

జీ8 ఏర్పాటుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు…!

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందే.. కాంగ్రెస్

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

పేపర్ల లీకేజీ కేసులో 42 మందికి సిట్ నోటీసులు

ఈడీ విచారణ తర్వాత.. కవిత కౌంటర్ వీడియో!

కొడుకు పెళ్ళి కోసం యజమాని ఇంటికి కన్నం…!

ఫిల్మ్ నగర్

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

యూటర్న్ తీసుకున్న అల్లరి నరేష్

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ....!

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap