• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » వ్యాక్సినేషన్ లో మరో రికార్డ్.. ప్రధాని ప్రశంసలు

వ్యాక్సినేషన్ లో మరో రికార్డ్.. ప్రధాని ప్రశంసలు

Last Updated: January 7, 2022 at 4:52 pm

కరోనా కట్టడిలో బాగంగా దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు దేశంలోని అందరికీ టీకాలు అందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో రికార్డ్ నమోదైంది. శుక్రవారంతో దేశవ్యాప్తంగా 150కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

‘‘నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయవంతమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల కృషి కారణంగా భారత్ 150 కోట్ల కరోనా వ్యాక్సిన్ల మార్క్ ను చేరుకుంది. అందరూ కలిసి ప్రయత్నం చేస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు’’ అంటూ ట్వీట్ చేశారు మాండవీయ.

ऐतिहासिक प्रयास,
ऐतिहासिक उपलब्धि

PM @NarendraModi जी के यशस्वी नेतृत्व व स्वास्थ्य कर्मियों की अविरल मेहनत से देश ने आज 150 करोड़ कोरोना वैक्सीन लगाने का ऐतिहासिक आँकड़ा पार कर लिया है। जब सब मिलकर 'प्रयास' करते हैं तो कोई भी लक्ष्य हासिल किया जा सकता है।#SamarthyaKe150crore pic.twitter.com/BBKvpLTgTb

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 7, 2022

Advertisements

150 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కోల్​ కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్​ ఇన్స్ ​స్టిట్యూట్​ రెండో క్యాంపస్ ​ను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

దేశంలో 90 శాతానికిపైగా కరోనా తొలి డోసు పూర్తయిందన్నారు మోడీ. కేవలం 5రోజుల్లోనే 15 నుంచి 17ఏళ్ల కోటిన్నరకు పైగా పిల్లలకు మొదటి టీకా వేసినట్లు వివరించారు. ఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2.60కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని… అందులో 17లక్షల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు తెలిపారు.

Primary Sidebar

తాజా వార్తలు

హజరుకాని మంత్రి.. నాంపల్లి కోర్టుకు బదిలీ!

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త.. !

రాక్షసులు శివుడ్ని ఎందుకు పూజించేవారు…?

అది ఒరిజినల్ వీడియో కాదు… క్లారిటీ ఇచ్చిన ఎస్పీ..!

ఆడవారికి గుండెపోటు ఎందుకు తక్కువ…?

బ్లాక్ మ్యాజిక్ ద్వారా ప్రజల మద్దతు పొందలేరు..!

పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారు…?

ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్ లో సేఫ్

ఆకాశంలో అద్భుతం.. రంగుల్లో సూర్యుడు

2024లో వారు విజయం సాధిస్తారా..!

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

సంజయ్ పాదయాత్రలో దాసోజు శ్రవణ్

ఫిల్మ్ నగర్

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)