• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » మీరు మాత్రమే సుఖంగా ఉండాలా.. కింది స్థాయి ఉద్యోగులు చనిపోయిన పర్వాలేదా?

మీరు మాత్రమే సుఖంగా ఉండాలా.. కింది స్థాయి ఉద్యోగులు చనిపోయిన పర్వాలేదా?

Last Updated: February 13, 2023 at 3:31 pm

అసెంబ్లీలో జరిగిన పది రోజుల సమావేశాలు కామెడీ కోసం నిర్వహించారా లేక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ల కోసం చేసుకున్నారా అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డారు. సీఎం, మంత్రులు సుఖంగా ఉంటే చాలా? కింది స్థాయి ఉద్యోగులు చనిపోయినా పర్వాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు కట్టి 50, 60 ఏళ్ళు దాటిపోయిందన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9ఏళ్ళు గడిచినా.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రూ.12 వేల కోట్లతో ప్రగతి భవన్ నిర్మించారని, సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించారన్నారు. రాత్రికి రాత్రే పోర్టల్ ఓపెన్ చేసి భూముల పట్టాలు మార్చుకుని అధికారికంగా ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజలకు భూముల కబ్జా విషయం తెలియకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ధరణిలో లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న ఆయన.. వాటినెవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏజెన్సీ ప్రాంత వాసులను కేసీఆర్ ఘోరంగా అవమానించారని, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక్క గుంట పొలం కోసం అదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని అడవిబిడ్డలను జైల్లో పెట్టారని విమర్శించారు.

Primary Sidebar

తాజా వార్తలు

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ… బండి సంజయ్ కు సిట్ నోటీసులు..!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

సత్య హరిశ్చంద్రుడికి మెహుల్ చోక్సీ మరో బంధువు… మోడీపై కేటీఆర్ సెటైర్లు..!

నితిన్ గడ్కరీకి మళ్ళీ బెదిరింపు కాల్స్ !

ఫిల్మ్ నగర్

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap