• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ధరణితో ఉపయోగం లేదా.. కలెక్టర్ పై కేసు పెడతానన్న జమున

ధరణితో ఉపయోగం లేదా.. కలెక్టర్ పై కేసు పెడతానన్న జమున

Last Updated: December 7, 2021 at 2:31 pm

మెదక్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ భార్య జమున స్పందించారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ఎలా పెడుతారని ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? ధరణిలో ఎంట్రీ అయిన భూములనే తాము కొన్నామని చెప్పారు. లాయర్ ద్వారా లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వివరించారు. కలెక్టర్ వ్యాఖ్యల ప్రకారం.. ధరణి వల్ల ఉపయోగం లేదా.. అందులో ఉన్న భూములన్నీ ఫేకేనా అని నిలదీశారు.

Also Read: వేల కోట్ల మిల్లింగ్ స్కాం.. కేటీఆర్ కు తెలుసు..?

‘‘సర్వే నెంబర్ 81 లో తమకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే.. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారు అని చెపుతున్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు’’ అంటూ వివరణ ఇచ్చారు జమున. కలెక్టర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారని విమర్శించారు. 2018లో తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని.. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మాణం చేశామన్నారు.

నాలా కనెక్షన్ కు అప్లికేషన్ పెట్టినా ఇవ్వట్లేదన్న జమున.. ఈ ఇష్యూని వదిలేది లేదని కలెక్టర్ పై కేసు పెడతామని తెలిపారు. ‘‘చాలామంది రాజకీయ నాయకులకు హ్యాచరీలు ఉన్నాయి.. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటలను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫీడ్ ప్లాంట్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ ఇలానే చేస్తే అన్ని జిల్లాలకు తిరిగి ఈటల సీఎం బండారం బయటపెడుతారు. ఒక్క జిల్లా కాదు రోజు 3 జిల్లాలు తిరగమని ఈటలకు చెప్తా. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలి’’ అంటూ మండిపడ్డారు జమున.

Advertisements

Also Read: టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, చీపుర్లతో కొట్టాలి.. రేవంత్ ఫైర్

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బ్రేకింగ్… మరో పరువు హత్య.. 20 సార్లు పొడిచారు!

పంజాబ్ రైతులకు సాయం.. కేసీఆర్ డ్రామా

రేపు ఆలేరులో రచ్చబండ కార్యక్రమాలు!

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మధ్య తేడా ఏంటీ…?

వేడి వేడి పాన్ మీద నీళ్ళు పోయడం కరెక్టేనా…?

వీసా స్పాన్సర్ చేయడం అంటే ఏంటీ…?

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

శేఖర్ మూవీ రివ్యూ

లాలూ ప్ర‌సాద్ ఇంట్లో సీబీఐ దాడులు..!

దేశ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్..!

పీకే ప్లాన్ షురూ..!!

ఫిల్మ్ నగర్

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

శేఖర్ మూవీ రివ్యూ

శేఖర్ మూవీ రివ్యూ

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)