• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మోడీ-షాలను కలుస్తా! రాజధాని మేటర్ తేలుస్తా

మోడీ-షాలను కలుస్తా! రాజధాని మేటర్ తేలుస్తా

Last Updated: August 30, 2019 at 12:54 pm

గుంటూరు : రాజధాని ప్రాంత రైతులకు,  ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగిచ్చాడు.  గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి తప్ప.. అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదని బుద్దిచెప్పారు. అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘జగన్‌రెడ్డి వైసీపీ అధినేతగా పాలన సాగిస్తున్నారు తప్ప.. ఒక సీఎంగా భావించడం లేద’ని అన్నారు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టీడీపీకి కాదనేది తెలుసుకుంటే మంచిదన్నారు.

ఈ విషయాన్నిజగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన  చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే  ఎంత దూరమైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే.. రాజధాని విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తానని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు దగ్గర వంతెన పనుల్నిపరిశీలించారు.ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే…

అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు..

అలా అని ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోము..

మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది..

అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు..

రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళనపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి..

తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్‌రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు..

వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా  ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది..

రాజధాని రైతులు భూములిచ్చేసి.. పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు..

90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది..

మంచి చేస్తారని సీఎం‌ను‌ చేస్తే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు..

రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది..

గతంలో భూసేకరణను మేం‌మే వ్యతిరేకించాం..

ఇప్పుడు రాజధాని మార్పును కూడా వ్యతిరేకిస్తున్నాం..

రైతులకు జనసేన అండగా ఉంటుంది..

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేసీఆర్ కాదు!

జోక్.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీనా?

వేలు విడిచిన మేనమామ అంటే ఎవరు…?

మోడీ షెడ్యూల్.. మినిట్ టు మినిట్!

ముర్ముకే ఛాన్స్.. కాంగ్రెస్ కు షాకిచ్చిన దీదీ

పేదల ఇళ్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు

భక్తజనసంద్రం.. పూరీ క్షేత్రం..కన్నులపండువగా రథోత్సవం

తెలంగాణ నుంచి మోడీ పాఠాలు నేర్చుకోవాలి… కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కర్పూరం ఎలా తయారు చేస్తారు…? తినే కర్పూరం ఎలా ఉంటుంది…?

ఇకపై ఆ నీటి వినియోగానికి అనుమతులు తప్పనిసరి…!

షిండేను అందుకే సీఎం చేశారా…!

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

ఫిల్మ్ నగర్

ఇకపై నా టార్గెట్ అదే - రాజమౌళి

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)