• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా?

పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా?

Last Updated: January 12, 2023 at 11:29 am

జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘యువశక్తి సభ’  శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉదయం 11 గంటలకు  జరుగనుంది. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం కు చేరుకున్నారు. ఈ యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశారు పార్టీ నేతలు. ఈ సభ కోసం 30 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.

మధ్యాహ్నం సభ వేదిక వద్దకు చేరుకోనున్న పవన్, యువతతో మాట్లాడాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు ,అలాగే పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, యువత ఈ సభకు హాజరుకానున్నారు.కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని రెండు తీర్మానాలు చేయనుంది పార్టీ. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఈ సభ ద్వారా తెలియజేస్తాం. మా పాలసీని వివరిస్తాం.

రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు కుంటూ పడిందో .. పార్టీ అధిష్టానం యువతకు సందేశాలివ్వబోతుంది. రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రయత్నం చేస్తుందని అందుకే యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉత్తరాంధ్ర సమస్యలు, వనరులు, స్థానిక నాయకత్వ వైఫల్యంపై చర్చిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార యువతలో యువశక్తి భరోసా నింపుతుందన్నారు.

బహిరంగ సభకి విచ్చేసే యువతకి పార్టీ నాయకులు, కార్యకర్తలకి కూడా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారికి స్పష్టంగా తెలియజేసారు. మరోవైపు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసారు.ఈ సభకు సుమారు 1.50 లక్షల మంది వస్తారని అంచనా.

మరి జీవో 1 అమలు లో ఉన్న నేపథ్యంలో, పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Primary Sidebar

తాజా వార్తలు

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap