• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » జనవరిలో జర భద్రం అంటున్న కేంద్రం

జనవరిలో జర భద్రం అంటున్న కేంద్రం

Last Updated: December 28, 2022 at 8:50 pm

కరోనా కేసుల విషయంలో జనవరి నెల జర భద్రం అంటోంది కేంద్రం. నిజానికి ఇప్పటి నుంచి సుమారు 40 రోజులపాటు ఇండియాకు కాస్త ‘క్లిష్ట’ పరిస్థితేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. జనవరి రెండో వారానికి దేశంలో కరోనా కేసులు పెరగవచ్చునని, గత ట్రెండ్ ని బట్టి ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నాయి. తూర్పు ఆసియా నుంచి కోవిడ్ వైరస్ 10 రోజుల్లో యూరప్ లో వ్యాపించిందని, అనంతరం మరో 10 రోజులకు అమెరికాను ‘తాకిందని’ ప్రకటించిన ఆరోగ్య శాఖ.. ముఖ్యంగా తూర్పు ఆసియాలో ‘అడుగు పెట్టిన తరువాత’ 30 నుంచి 35 రోజుల్లో ఇండియాను కొత్త వేవ్ ప్రవేశించిందని తెలిపింది.

 

India may see Covid surge in January, next 40 days crucial: Report | Latest  News India - Hindustan Times

 

ఇది గత అనుభవాన్ని బట్టి స్టడీ చేసినట్టు ఓ అధికారి తెలిపారు. కోవిడ్ వేవ్ ఉన్నప్పటికీ .. ఇన్ఫెక్షన్లు, హాస్పిటలైజేషన్లు తక్కువగానే ఉండవచ్చునని ఆయన చెప్పారు. కరోనా కేసులపై ఇప్పటికే ప్రజలకు తగిన గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగిందని, అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన అన్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులకు థర్మల్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 12 వేలమందికి పైగా ప్రయాణికుల్లో 39 మంది పాజిటివ్ కి గురయినట్టు వెల్లడైందని వివరించారు.

ఇదే సమయంలో మాస్కుల ధారణను తప్పనిసరి చేయాలని కేంద్రం భావించడం లేదు. కర్ణాటక వంటి రాష్ట్రాలు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా సినిమా హాళ్లు, పార్కులు, మార్కెట్లు వంటివాటి చోట అప్పుడే దీన్ని తప్పనిసరి చేస్తూ ఈ నిబంధనను అమలులోకి తెచ్చాయి. ఇక భారత్ బయో టెక్ వారి నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మరో అధికారి తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.

 

Primary Sidebar

తాజా వార్తలు

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

శుక్రవారం నుంచి అరెస్టులే… సీఎం సంచలన ప్రకటన…!

ప్రకంపనలు రేపుతున్న రెండో ఛార్జ్ షీట్

టైగర్ టీ బ్రేక్ … వీడియో వైరల్ !

వీర సింహారెడ్డి సినిమా ఆ టీడీపీ లీడర్ స్పూర్తితో వచ్చిందా…?

రకుల్ కి ఆ సినిమా కలిసిరాలేదా…? అందుకే టాలీవుడ్ లో కనపడటం లేదా…?

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap