• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » నాందేడ్ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్

నాందేడ్ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్

Last Updated: February 5, 2023 at 8:19 pm

ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్ ఖండ్ బోడ్ మైదాన్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

కేసీఆర్ నాందేడ్ చేరుకోగానే ఆయనకు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్ ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొని.. స్థానిక నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. సభా వేదికపై కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అమెరికా కంటే కూడా మన దేశం సంపద గల దేశమని అన్నారు. కానీ, దేశ సంపద మొత్తం కొంతమంది చేతుల్లోకే వెళ్తుందని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు, పార్టీలు వచ్చాయని.. ప్రజల జీవితాల్లో ఏ మార్పు రాలేదని చెప్పారు. దేశంలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, పేదరికం అలాగే ఉన్నాయని చెప్పిన కేసీఆర్… మహారాష్ట్రను చూస్తే బాధేస్తుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చాలామది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తుందని.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ తమ నినాదమని తెలిపారు. మతాలు, జెండాలు, కులాల పేరుతో దేశంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు కేసీఆర్. భారతదేశం బుద్ధిజీవుల దేశం.. బద్దూగాళ్ల దేశం కాదని స్పష్టం చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

టీడీపీ పంచాంగం.. సైకిల్ దూసుకెళ్తుంది.. లోకేష్ సక్సెస్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..!

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

లాస్ట్ 15 మినిట్స్ లోనే బిట్ పేపర్.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయాలు!

అందరూ రేవంత్ వెంటే నడవాలి..అప్పుడే!

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఫిల్మ్ నగర్

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap