కడప: భారీ వర్షాలకు కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దముడియం, రాజుపాలెం, దువ్వూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రొద్దుటూరు మండలం రాధానగర్ సమీపంలో కుందూనదిపై రోడ్డు దాటుతూ ఆటో వరదలో కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ప్రమాద స్థాయిలో కుందూ