• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే !

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే !

Last Updated: March 10, 2023 at 7:36 pm

ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరణి అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధరణి పోర్టల్ తో ఎదురవుతోన్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందన్నారు.

ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఇతర నేతలు పాల్గొన్నారు. ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందని భట్టి చెప్పారు.

గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉండేదని.. కాంగ్రెస్ పేద ప్రజలకు భూమిని పంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ దేనని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏ పోరాటం చేసినా.. భూమి కోసం జరిగినదేనని భట్టి  అన్నారు. స్వతంత్ర భారతదేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇక తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారని.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని జైరాం రమేశ్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో.. మీ భూమి.. మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రంలో ధరణిలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు.. ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు..30 వేల జీవోలున్నాయని.. కానీ మేము ఓకే చట్టం తీసుకొస్తామన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ… బండి సంజయ్ కు సిట్ నోటీసులు..!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

సత్య హరిశ్చంద్రుడికి మెహుల్ చోక్సీ మరో బంధువు… మోడీపై కేటీఆర్ సెటైర్లు..!

నితిన్ గడ్కరీకి మళ్ళీ బెదిరింపు కాల్స్ !

క్షణక్షణం ఉత్కంఠ.. ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

బీజేపీలో అంతా నిరక్షరాస్యులే ! కేజ్రీవాల్

ఉరి శిక్ష కాకుండా.. తుపాకీతో లేక కరెంట్ షాక్ తో చంపొచ్చా!

భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోని హీరోయిన్లు…!

ఆప్, బీజేపీ వార్ కు ఎండ్ కార్డ్… బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్… ..!

పార్లమెంట్ లో మారని సీన్… మళ్లీ అదే వాయిదాల పర్వం…!

ఫిల్మ్ నగర్

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap