• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » పదవి వచ్చిన వారు అణకువగా ఉండాలి…!

పదవి వచ్చిన వారు అణకువగా ఉండాలి…!

Last Updated: January 5, 2023 at 9:08 pm

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ ను నియమించడంపై రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందించారు. రాష్ట్రానికి కొత్త ఇంచార్జ్‌‌ను నియమించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇంఛార్జ్ అనే వారు అందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్నారు.

 

కానీ మాణిక్కం ఠాగూర్ ఆ విషయాన్ని విస్మరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంచార్జి అంటే సూపర్ పవర్ మ్యాన్ అని ఠాగూర్ అనుకుంటున్నారన్నారు. ఇంచార్జి అయ్యాక ఠాగూర్ మారిపోయారని చెప్పారు. ఎవరిని మార్చాలని తాము కోరలేదన్నారు.

దిగ్విజయ్ సింగ్ సూచనల మేరకే ఇంచార్జ్‌‌ను మార్చారని పేర్కొన్నారు. ఎవరూ మరొకరి పదవి కోరుకోవడం లేదన్నారు. అది పీసీసీ అయినా లేదా మరేదైనా పదవి వచ్చిన వాళ్ళు అణుకువగా ఉండాలన్నారు. తాము ఎవరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదన్నారు. పార్టీ బాగుకోసమే సమావేశం పెట్టామన్నారు.

సీనియర్లు, జూనియర్లు అనేది ఏం లేదన్నారు. బచ్చాగాళ్లతో తాము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కి మంచి రోజులు రావాలని ఆయన కోరుకున్నారు. వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తేనే దేశంలో ప్రజలు బాగుంటారని పేర్కొన్నారు. తెలంగాణ పదాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నిషేధించారన్నారు.

ఇప్పుడు కేసీఆర్ కూడా పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా చేశారని అన్నారు. దేశం కోసమే అయితే మరి తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావని ఆయన ప్రశ్నించారు. కొత్త ఇంచార్జి వచ్చాకా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాంటి కార్యాచరణ చేస్తే బావుంటుందన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

ఫిల్మ్ నగర్

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap