• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ప్రతిపక్ష నేతలకు దీదీ లేఖ .. ఆ విషయంపై చర్చకు పిలుపు

ప్రతిపక్ష నేతలకు దీదీ లేఖ .. ఆ విషయంపై చర్చకు పిలుపు

Last Updated: March 29, 2022 at 10:04 pm

దేశంలోని ప్రతిపక్ష నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రతిపక్ష నేతలంతా సమావేశం కావాలని లేఖలో కోరారు.

ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయాల్లోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె వెల్లడించారు. అందరికీ అనుకూలంగా ఉండే చోట సమావేశమై ఈ విషయం గురించి చర్చిద్దామన్నారు. ఈ అణచివేత శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అభ్యుదయ వాదులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను అణిచివేయాలన్న బీజేపీ ఉద్దేశానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు మమత. న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ ప్రస్తుతం కొన్ని పక్షపాత రాజకీయ జోక్యాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి అని అన్నారు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ, మీడియా,  ప్రజలు ముఖ్యమైన మూలస్తంభాలని, వాటిలో ఏదైనా ఒక భాగానికి భంగం కలిగినా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు మమతాబెనర్జీ.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఎన్టీఆర్ సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ

నెట్ ఫ్లిక్స్ లో మళ్లీ మొదలైన కోతలు

రామ్ చరణ్ సినిమాపై కొత్త చర్చ మొదలు

బాలయ్య సరసన రవితేజ హీరోయిన్

రాజ్యసభ సీటు రానందుకు బాధ లేదన్న అలీ

ఐపీఎల్ చరిత్రలో ఇదో అద్భుతం!

బావ కళ్లల్లో ఆనందం కోసమేనా? మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది కబ్జా కహానీ!

కేసీఆర్ ని కలిసిన విజయ్

26న రాష్ట్రానికి ప్రధాని రాక

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు!

గోధుమ రంగు గుడ్డు మంచిదా…? తెల్ల గుడ్డు మంచిదా…? అసలు ఏది నిజం…?

ఈఫిల్ టవర్ ను ఫోటో తీస్తే జైలుకేనా…?

ఫిల్మ్ నగర్

ఎన్టీఆర్ సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ

ఎన్టీఆర్ సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ

నెట్ ఫ్లిక్స్ లో మళ్లీ మొదలైన కోతలు

నెట్ ఫ్లిక్స్ లో మళ్లీ మొదలైన కోతలు

రామ్ చరణ్ సినిమాపై కొత్త చర్చ మొదలు

రామ్ చరణ్ సినిమాపై కొత్త చర్చ మొదలు

బాలయ్య సరసన రవితేజ హీరోయిన్

బాలయ్య సరసన రవితేజ హీరోయిన్

కేసీఆర్ ని కలిసిన విజయ్

కేసీఆర్ ని కలిసిన విజయ్

gabbarsingh

పవన్ కళ్యాణ్ కి బదులుగా “హరీష్ శంకర్” గబ్బర్ సింగ్ లో నటించిన సీన్స్ ఏవో తెలుసా ?

భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన "దేవి పుత్రుడు" పరాజయానికి కారణాలు అవేనా ?

భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన “దేవి పుత్రుడు” పరాజయానికి కారణాలు అవేనా ?

ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!

ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)